NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం

    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం

    వ్రాసిన వారు Stalin
    Jun 28, 2023
    08:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా భారత్- విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) ప్రధాన కార్యాలయ ఒప్పందానికి (హెచ్‌క్యూఏ) ఆమోదం తెలిపింది.

    దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌ను గత ఏడాది ఆగస్టు 22న ప్రతిపాదించింది.

    సెప్టెంబర్ 23, 2019న న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ సీఆర్‌డీఐని ప్రారంభించారు. దీన్ని భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది.

    వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణలో ప్రపంచ నాయకత్వ పాత్రను పోషించేందుకు భారతదేశం ఈ బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది.

    కేంద్రం

    గతేడాది జూన్ 29న సీడీఆర్ఐని అంతర్జాతీయ సంస్థగా గుర్తించిన కేంద్రం

    ఆగస్ట్ 28, 2019న, దిల్లీలో పార్లమెంట్‌తో పాటు సీడీఆర్ఐ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది.

    2019-20 నుంచి 2023-24 ఐదు సంవత్సరాల కాలానికి సీడీఆర్‌ఐకి భారత ప్రభుత్వం రూ.480 కోట్ల ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపింది.

    గతేడాది జూన్ 29న, క్యాబినెట్ సీడీఆర్ఐని అంతర్జాతీయ సంస్థగా గుర్తించింది.

    ఐక్యరాజ్య సమితి చట్టం 1947, సెక్షన్-3 కింద పరిగణించిన విధంగా సీడీఆర్ఐకి మినహాయింపులు, అధికారాలను మంజూరు చేయడానికి ప్రధాన కార్యాలయ ఒప్పందం (హెచ్‌క్యూఏ) కోసం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా, గత ఏడాది ఆగస్టు 22న, భారత ప్రభుత్వం, సీడీఆర్ఐ మధ్య హెచ్‌క్యూఏ కోసం సంతకం చేశారు.

    కేంద్రం

    సీడీఆర్ఐలో 31 సభ్య దేశాలు 

    ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు, ప్రైవేట్ రంగం, విద్యా, విజ్ఞాన సంస్థల ప్రపంచ భాగస్వామ్యంతో వాతావరణం, విపత్తుల నష్టాల నివారణకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థల ఏర్పాటును ప్రోహత్సహించేందుకు సీడీఆర్‌ఐ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది.

    31 దేశాలు, ఆరు అంతర్జాతీయ సంస్థలు, రెండు ప్రైవేట్ రంగ సంస్థలు సీడీఆర్‌ఐలో సభ్యులుగా ఉన్నాయి.

    సీడీఆర్‌ఐ అనేక రకాల ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వాతావరణ మార్పు, విపత్తులకు అత్యంత హాని కలిగించే దేశాలను ఆకర్షించడం ద్వారా దాని సభ్యత్వాన్ని స్థిరంగా విస్తరిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    దిల్లీ

    తాజా

    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు

    నరేంద్ర మోదీ

    అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ; తొలి భారతీయుడిగా రికార్డు  అమెరికా
    బిపోర్‌జాయ్‌ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం ప్రధాన మంత్రి
    నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చిన కేంద్రం; కాంగ్రెస్ ఫైర్ కాంగ్రెస్
    భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా  వీసాలు

    ప్రధాన మంత్రి

    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు ప్రభుత్వం

    దిల్లీ

    రెజర్ల ఆందోళన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్.. రైల్వే విధులకు హాజరు  రెజ్లింగ్
    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు రక్షణ శాఖ మంత్రి
    యూపీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి దిల్లీ పోలీసులు; 12మంది వాంగ్మూలాల నమోదు  రెజ్లింగ్
    మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025