NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు
    తదుపరి వార్తా కథనం
    Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు
    చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు

    Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 28, 2024
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, రివర్స్ టెండర్స్ ను రద్దు చేయాలని నిర్ణయించుకుంది.

    అదే విధంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను సైతం రద్దు చేయాలని భావిస్తోంది.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై వాడివేడిగా చర్చ సాగింది.

    పెన్షన్ల పంపిణీ తప్ప, ఇతర విధుల కోసం ప్రత్యేకంగా ఆదేశాలు లేకపోవడంతో సచివాలయ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయడంలో విఫలమైంది.

    Details

    ఎక్సైజ్‌ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు

    రేషన్ దుకాణాలకు ప్రత్యామ్నయంగా తీసుకువచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్లను రద్దు చేసేందుకు కేబినెట్ ముందుకొచ్చింది.

    ఎండియూలను రద్దు చేసి, మునుపటి తరహాలో రేషన్ దుకాణాలను కొనసాగించాలన్న అంశంపై కేబినెట్‌లో చర్చ జరగడం గమనార్హం.

    స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్‌) రద్దు కోసం కూడా చర్యలను తీసుకోనుంది. ఇక ఎక్సైజ్‌ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సెబ్‌ రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

    Details

    పాత టెండర్ల విధానంపై చర్చ

    జలవనరుల శాఖ నివేదిక ఆధారంగా రివర్స్‌ టెండరింగ్ విధానం రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు.

    2014-19లో ఉన్న పాతటెండర్ల విధానాన్నే మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రణాళికలను చేపట్టింది. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు 500 రకాల సేవలు అందేవి.

    తాజాగా సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.

    ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్య్వస్థీకరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ప్రభుత్వం

    తాజా

    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్
    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం

    చంద్రబాబు నాయుడు

    AP DGP-Transfer-EC: ఏపీ డీజీపీని బదిలీ చేసిన ఈసీ...సీఎస్ కు ఆదేశాలు డీజీపీ
    Chandrababu Naidu: మళ్లీ జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా చంద్రబాబు నాయుడు భారతదేశం
    Kingmakers : చంద్రబాబు,నితీష్ కుమార్ లతో మంతనాలు నితీష్ కుమార్
    Chandrababu Naidu : జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం  ఆంధ్రప్రదేశ్

    ప్రభుత్వం

    Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులే.. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తెలంగాణ
    విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట తొలగింపు  ఆంధ్రప్రదేశ్
    హర్యానాలో నాలుగో రోజు కీలక కూల్చివేతలు.. హోటల్ భవనాన్ని పడగొట్టిన బుల్డోజర్ హర్యానా
    పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన విశాఖపట్టణం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025