NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత అంతరిక్షానికే చంద్రయాన్‌-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు గుడ్‌లక్‌ చెప్పిన మోదీ  
    తదుపరి వార్తా కథనం
    భారత అంతరిక్షానికే చంద్రయాన్‌-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు గుడ్‌లక్‌ చెప్పిన మోదీ  
    భారత అంతరిక్షానికే చంద్రయాన్‌-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు

    భారత అంతరిక్షానికే చంద్రయాన్‌-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు గుడ్‌లక్‌ చెప్పిన మోదీ  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 14, 2023
    02:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చందమామ గురించి శోధించే క్రమంలో అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రుడి మీద జెండాలు పాతాయి. అయినప్పటికీ చంద్రుడికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోలేకపోయాయి.

    జాబిల్లిపై పరిశోధనలను భారతదేశం ఆలస్యంగానే ప్రారంభించింది. కానీ ఎవరూ అడుగుపెట్టని దక్షిణదిశను తాకాలన్న లక్ష్యం మేరకు ఇస్రో మరోసారి రెఢీ అయ్యింది.

    ఈ నేపథ్యంలోనే మూడో చంద్ర మిషన్ చంద్రయాన్‌-3 మిషన్‌ను సిద్ధం చేసింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం3-ఎం4 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నారు.

    ఈ మిషన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. భారతదేశం అంతరిక్ష రంగానికి సంబంధించి జులై 14 2023ని చరిత్రలో నిలిచిపోనుందన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చంద్రయాన్‌-3కి గుడ్‌లక్‌ చెప్పిన మోదీ 

    Chandrayaan-3 will be inserted into the Lunar Transfer Trajectory after the orbit raising maneuvers. Covering over 300,000 km, it will reach the Moon in the coming weeks. Scientific instruments onboard will study the Moon’s surface and enhance our knowledge. pic.twitter.com/xCcUW4GbBH

    — Narendra Modi (@narendramodi) July 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    నరేంద్ర మోదీ

    పాట్నలో సమావేశమైన ప్రతిపక్ష కూటమిని 'వాగ్నర్ గ్రూప్' గా పోల్చిన ఉద్ధవ్ ఠాక్రే ఉద్ధవ్ థాకరే
    దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటు  ప్రధాన మంత్రి
    నా కొడుకు మోదీకే ఓటేస్తా.. 25 ఎకరాల పొలాన్ని కూడా ఇచ్చేస్తానన్న వందేళ్ల బామ్మ మధ్యప్రదేశ్
    మధ్యప్రదేశ్ పర్యటనలో నరేంద్ర మోదీ.. ఒకేసారి 5 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు పచ్చ జెండా  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025