NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / I.N.D.I.A కూటమి ఏర్పడింది కానీ... అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది: నితీశ్ కుమార్ 
    తదుపరి వార్తా కథనం
    I.N.D.I.A కూటమి ఏర్పడింది కానీ... అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది: నితీశ్ కుమార్ 
    I.N.D.I.A కూటమి ఏర్పడింది కానీ... అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది: నితీశ్ కుమార్

    I.N.D.I.A కూటమి ఏర్పడింది కానీ... అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది: నితీశ్ కుమార్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 02, 2023
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం మాట్లాడుతూ I.N.D.I.A బ్లాక్ ఏర్పడిందే కానీ దూకుడు కొనసాగించలేక పోతోందన్నారు.

    ఐదు రాష్ట్రాల్లో జరగనున్న రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆసక్తి చూపిస్తోందే గాని విపక్షాల కూటమిపై (INDIA) అంతగా దృష్టిపెట్టడం లేదన్నారు.

    బీజేపీని అధికారం నుండి తరిమికొట్టండి, దేశాన్ని రక్షించండి అనే థీమ్‌తో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పట్నాలో నిర్వహించిన ర్యాలీలో నితీష్ మాట్లాడారు.

    Details 

    లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై ఆలస్యం: నితీష్  

    I.N.D.I.A కూటమి ఏర్పడిందే కానీ పెద్దగా విపక్షాల కూటమిలో పెద్దగా పురోగతి లేదన్నారు.

    5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా కాంగ్రెస్‌కు వాటిపైనే ఆసక్తి ఎక్కువ అయ్యిందని అన్నారు.

    I.N.D.I.A సంకీర్ణంలో, కాంగ్రెస్‌ను ముందుండి నడిపించడానికి మేమంతా అంగీకరించాము. కానీ వారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ముగిసిన తర్వాతే తదుపరి సమావేశం ఏర్పాటుకు వారు సిద్ధమైనట్లు కనిపిస్తోందన్నారు.

    రానున్న లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై ఆలస్యం అవుతోందన్నారు. దేశ చరిత్రను మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారని నితీష్ ఆరోపించారు.

    ఇదే వేదికపై ఉన్న జేడీయూ నేతలు, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఇతర సీనియర్ నత్తలు కూడా కాంగ్రెస్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పట్నాలో నిర్వహించిన ర్యాలీలో నితీష్

    #WATCH | In Patna, Bihar CM Nitish Kumar says, "...We spoke with all the parties, urged them to unite and protect the country from those who are trying to alter its history. For this, meetings were held in Patna and elsewhere. INDIA Alliance was formed but nothing much is… pic.twitter.com/Kwe84TpQbK

    — ANI (@ANI) November 2, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితీష్ కుమార్

    తాజా

    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ

    నితీష్ కుమార్

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ తేజస్వీ యాదవ్
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025