NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ 
    తదుపరి వార్తా కథనం
    సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ 
    సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర'

    సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ 

    వ్రాసిన వారు Stalin
    Sep 03, 2023
    11:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాహుల్ గాంధీ నేతృత్వంలోని గతేడాది నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర' మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది.

    సెప్టెంబర్ 7న భారతదేశంలోని అన్ని జిల్లాల్లో 'భారత్ జోడో యాత్ర'ను నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చింది.

    'భారత్ జోడో యాత్ర' రెండోదశ కూడా త్వరలో నిర్వహించనున్నారు. ఈ సారి గుజరాత్‌లో ప్రారంభమై ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ వరకు సాగుతుంది.

    రెండోదేశ యాత్ర ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిర్వహించే అవకాశం ఉంది.

    రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మొదటి దశ యాత్ర 130 రోజుల పాటు కొనసాగింది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ లోయ వరకు దాదాపు 4,000 కి.మీ సాగింది.

    కాంగ్రెస్

    కర్ణాటక ఎన్నికలపై రాహుల్ యాత్ర ప్రభావం

    రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' కర్ణాటక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ఒక కారణంగా నిలిచింది.

    ఇదిలా ఉండే, సెప్టెంబర్ 7వ తేదీ జిల్లాల్లో నిర్వహించాల్సిన జోడో యాత్రపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ స్పందించారు.

    ఆరోజు సాయంత్రం 5:00 నుంచి 6:00 గంటల వరకు "భారత్ జోడో పాదయాత్ర" నిర్వహించి మద్దతును తెలియజేయాలని కోరారు.

    రెండో విడత యాత్రకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి యాత్ర ప్రారంభం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    భారత్ జోడో యాత్ర
    రాహుల్ గాంధీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్

    PM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు
    No confidence motion: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్  ప్రతిపక్షాలు
    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం లోక్‌సభ

    భారత్ జోడో యాత్ర

    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు  రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి.. పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు  కాంగ్రెస్
    కేజీఎఫ్ కాపీ రైట్ కేసులో రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. పిటిషన్ కొట్టివేత కాంగ్రెస్
    మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్ అడ్డగింత.. ఎందుకో తెలుసా? మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025