భారత్ జోడో యాత్ర: వార్తలు
28 Apr 2023
రాహుల్ గాంధీరాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు
నవంబర్ 2022లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో బాంబులు వేసి హత్య చేస్తామని బెదిరింపులతో కూడిన లేఖ పంపిన నిందితుడు 60ఏళ్ల దయాసింగ్ అలియాస్ ఐశిలాల్ ఝమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.