NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం
    హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం

    Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 19, 2025
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

    తాజాగా ఈ బృందం క్యాపిటల్‌ ల్యాండ్‌ ప్రతినిధులతో సమావేశమైంది. ఇందులో హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

    ఈ ఐటీ పార్కు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.

    ఇక తెలంగాణలోని ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌ ప్రారంభించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

    ఈ డేటా సెంటర్‌ క్యాంపస్‌ను అత్యాధునిక ఏఐ ఆధారితంగా స్థాపించేందుకు కంపెనీ ప్రభుత్వం తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    కాంగ్రెస్

    తాజా

    Anna University: అన్నాయూనివర్సిటీ అత్యాచారం కేసులో సంచలన తీర్పు.... నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష చెన్నై
    India -US:WTO నోటీసులకు స్పందించని అమెరికా.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనలోభారత్‌  అమెరికా
    MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా!  శ్రేయస్ అయ్యర్
    Revanth Reddy: 'మేము బాధ్యతలు చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం': రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి

    రేవంత్ రెడ్డి

    Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి తెలంగాణ
    Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై కాన్వాయ్‌ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఉండవు! తెలంగాణ
    CM Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి మహారాష్ట్ర
    Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి  భారతదేశం

    కాంగ్రెస్

    Rahul Gandi: బాబా సిద్దిఖీ హత్యపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు  రాహుల్ గాంధీ
    Mallikharjun Kharge: ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం.. కేటాయించిన భూమిని తిరిగిచ్చేందుకు సిద్ధం..!  మల్లికార్జున ఖర్గే
    Congress: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు జార్ఖండ్
    Jammu and Kashmir:జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాదు, బయటి నుండి మద్దతు ఇస్తుంది! జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025