NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharastra: నవీ ముంబైని కలుపుతున్న అటల్ సేతుపై పగుళ్లు 
    తదుపరి వార్తా కథనం
    Maharastra: నవీ ముంబైని కలుపుతున్న అటల్ సేతుపై పగుళ్లు 
    Maharastra: నవీ ముంబైని కలుపుతున్న అటల్ సేతులో పగుళ్లు

    Maharastra: నవీ ముంబైని కలుపుతున్న అటల్ సేతుపై పగుళ్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 21, 2024
    06:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర రాజధాని ముంబైని నవీ ముంబైకి కలిపే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) అటల్ సేతులో పగుళ్లు కనిపిస్తున్నాయి.

    శుక్రవారం మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అటల్ సేతును పరిశీలించేందుకు సెవ్రి నుంచి న్హవ శేవ వరకు వెళ్లారు. ఈ సమయంలో అయనకి చాలా దూరం పగుళ్లు కనిపించాయి.

    రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ప్రజల ప్రాణాలకు ముప్పు అని ఆరోపిస్తూ ఆయన ట్విట్టర్‌లో పగుళ్ల చిత్రాలు, వీడియోలను పంచుకున్నారు.

    ప్రమాదం 

    18,000 కోట్లతో వంతెన నిర్మాణం  

    అటల్ సేతు దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన. ఈ 21.8 కి.మీ పొడవైన 6-లేన్ వంతెన రాయ్‌ఘర్ జిల్లాలోని ముంబైలోని ద్వీప నగరమైన సెవ్రిని కలుపుతుంది.

    దాదాపు 18 వేల కోట్ల రూపాయలతో ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన ముంబయి నుండి పూణె, గోవా,దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది.

    ఈ ఏడాది జనవరిలో ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అటల్ సేతును సందర్శించిన నానా పటోలే 

    महाराष्ट्र कांग्रेस अध्यक्ष नाना पटोले मुंबई में अटल सेतु का निरीक्षण करने के लिए अटल बिहारी वाजपेयी सेवरी से लेकर नवी मुंबई में न्हावा शेवा तक पहुंचे!

    विकास जोरो पर है, ब्रिज पर दरार देखें सकते है! pic.twitter.com/uQOZAXdPTa

    — Sandeep Chaudhary commentary (@newsSChaudhry) June 21, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    మహారాష్ట్ర

    Manohar Joshi: కార్డియాక్ అరెస్ట్ తో మాజీ ముఖ్యమంత్రి మృతి  భారతదేశం
    Zeeshan Siddique:రాహుల్ గాంధీని కలవాలంటే 10 కిలోలు తగ్గాలట.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన జీషన్ సిద్ధిక్ భారతదేశం
    Maharastra: బీజేపీ ఎమ్యెల్యే రాజేంద్ర పత్నిమృతి  భారతదేశం
    Basavaraj Patil: మహారాష్ట్ర కాంగ్రెస్ కి బిగ్ షాక్.. పార్టీని వీడనున్న కీలక నేత  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025