NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో  టాక్సీ డ్రైవర్ పై దాడి.. 200మీటర్లు ఈడ్చుకెళ్లి
    తదుపరి వార్తా కథనం
    దిల్లీలో  టాక్సీ డ్రైవర్ పై దాడి.. 200మీటర్లు ఈడ్చుకెళ్లి
    దిల్లీలో టాక్సీ డ్రైవర్ పై దాడి.. 200మీటర్లు ఈడ్చుకెళ్లి

    దిల్లీలో  టాక్సీ డ్రైవర్ పై దాడి.. 200మీటర్లు ఈడ్చుకెళ్లి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 11, 2023
    01:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో రోడ్డుపై దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో 43 ఏళ్ల టాక్సీ డ్రైవర్ మరణించాడు.

    ఈ ఘటన కెమెరాకు చిక్కింది. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో డ్రైవర్‌ తలకు బలమైన గాయమై రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    అనంతరం అతడిని ఫరీదాబాద్‌కు చెందిన బిజేంద్రగా గుర్తించారు. బిజేంద్ర మహిపాల్‌పూర్ ప్రాంతంలో తన టాక్సీని నడుపుతున్నప్పుడు ఓ దొంగల ముఠా అతని వాహనాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

    అతను ప్రతిఘటించడంతో, వారు అతన్ని టాక్సీతో ఢీకొని 200 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లడంతో అతను మరణించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.

    Details 

    జనవరిలో ఈ తరహా ఘటనలో యువతి మృతి 

    ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతంలో జనవరి 1న 20 ఏళ్ల యువతి, ఆమె స్నేహితురాలు స్కూటీపై ఇంటికి తిరిగి వస్తుండగా ఇలాంటి హిట్ అండ్ డ్రాగ్ కేసు నమోదైంది.

    అంజలి సింగ్ అనే మహిళ స్కూటర్‌ను కారు ఢీకొని ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లడంతో ఆమె మృతి చెందింది.

    సైట్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం కనుగొనబడింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు అయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    దిల్లీ

    G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం భారతదేశం
    సతీసమేతంగా దిల్లీకి చేరిన రిషి సునక్​కు ఘన స్వాగతం​.. పర్యటన తనకెంతో స్పెషల్​ అన్న ఇంగ్లీష్ ప్రధాని బ్రిటన్
    10వేల అడుగుల ఎత్తులో G20 జెండాతో IAF అధికారి అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్ ఇండియా
    దిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట కుంభకోణం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025