NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Excise scam: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు.. ఆప్ దుర్గేష్ పాఠక్ కు బెయిల్ 
    తదుపరి వార్తా కథనం
    Excise scam: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు.. ఆప్ దుర్గేష్ పాఠక్ కు బెయిల్ 
    కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

    Excise scam: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు.. ఆప్ దుర్గేష్ పాఠక్ కు బెయిల్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    02:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు బెయిల్ లభించింది.

    సమన్లకు స్పందించిన దుర్గేష్ పాఠక్ కోర్టులో ప్రవేశించారు. దీని తర్వాత రూ.లక్ష బాండ్ చెల్లించి బెయిల్ పొందాడు. ఎమ్మెల్యేకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు దుర్గేష్ పాఠక్, ఇతరులకు లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

    ఆగస్టు 12న, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, దుర్గేష్ పాఠక్‌లను ప్రాసిక్యూట్ చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని కోర్టు అనుమతించింది.

    వివరాలు 

    సెప్టెంబర్ 25 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ

    అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు. కస్టడీలో ఉన్న అతడిని, ఇతర నిందితులను తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు.

    ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సీనియర్ సభ్యుడు పాఠక్,కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడుతున్నారు.

    ఆరోపించిన ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది.

    రూస్ అవెన్యూ కోర్టు జారీ చేసిన సమన్లపై ఆయన హాజరయ్యారు.తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం కేజ్రీవాల్‌తో పాటు నిర్బంధంలో ఉన్న ఇతర నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఉపశమనం లభిస్తుందా..? సుప్రీంకోర్టు
    Arvind Kejriwal: బెయిల్ ఇస్తే మీరు అధికారిక విధులు నిర్వర్తించకూడదు .. కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన  సుప్రీంకోర్టు
    Arvind Kejriwal: కేజ్రీవాల్'ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని పిటిషన్.. న్యాయవాది పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా  దిల్లీ
    Arvind Kejriwal: సుప్రీంలో అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట.. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025