NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా
    దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా

    దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా

    వ్రాసిన వారు Stalin
    Mar 27, 2023
    02:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది.

    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాలు చేయడంతోపాటు అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కవిత ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

    ఒక మహిళను ఈడీ ఆఫీసులో ప్రశ్నించడంపై కూడా ఆమె తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పిటిషన్‌ను విచారించిన సూప్రీంకోర్టు ఇలాంటి సారూప్యం ఉన్న పిటిషన్లను ట్యాగ్ చేసిన ధర్మానసం, అన్నింటిని కలిపి విచారించాలని నిర్ణయించింది.

    ఈ పిటిషన్లంటి విచారణకు మూడు వారాలకు వాయిదా వేసినట్లు ధర్మానసం పేర్కొంది.

    కవిత

    మార్చి 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

    ఈడీ సమన్లపై స్టే, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కవిత మార్చి 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    మార్చి 15 న అత్యవరంగా పిటిషన్ విచారించాలని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కవిత తరఫు న్యాయవాది అభ్యర్థించారు.

    అయితే అత్యవసరంగా విచారించేందుకు తిరస్కరించారు. ఈ కేసును మార్చి 24న విచారిస్తామని పేర్కొన్నారు.

    ఈ పిటిషన్ జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేల ఎం. త్రివేది ధర్మాసానికి సీజేఐ బదిలీ చేశారు. ఈ క్రమంలో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ త్రివేదితో కూడిన ధర్మానసం మార్చి 24న విచారించాల్సి ఉండగా, దాన్ని మార్చి 27కు విచారణకు జాబితా చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల కవిత
    సుప్రీంకోర్టు
    దిల్లీ
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కల్వకుంట్ల కవిత

    దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు భారతదేశం
    ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత బడ్జెట్
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ సీబీఐ
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ

    సుప్రీంకోర్టు

    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జమ్ముకశ్మీర్
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్
    యాంటీట్రస్ట్ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన గూగుల్ గూగుల్
    సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలి: కిరెన్ రిజిజు కిరెణ్ రిజిజు

    దిల్లీ

    మనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    దిల్లీ మద్యం కుంభకోణం: అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు చైనా
    సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా; 2013 నాటి కేజ్రీవాల్ ట్వీట్‌ను వెలికితీసిన బేజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా వార్తలు

    మార్చి 25 నుంచి 30 మధ్య ఆకాశంలో అద్భుతం; ఓకే రాశిలో ఐదు గ్రహాలు గ్రహం
    ఫేస్‌బుక్ మోడరేటర్‌ల తొలగింపునకు బ్రేక్ వేసిన కెన్యా కోర్టు ఫేస్ బుక్
    బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025