NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే!
    తదుపరి వార్తా కథనం
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే!
    రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుంటంటే!

    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే!

    వ్రాసిన వారు Stalin
    Jul 17, 2023
    06:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని అధికారులు, బ్యూరోక్రాట్లను కేంద్రం పరిధిలోకి తెస్తూ బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

    ఈ ఆర్డినెన్స్‌ బిల్లును జులై 20 నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేయాని కేంద్రం భావిస్తోంది.

    అయితే ఆర్డినెన్స్‌పై కేంద్రంతో పోరాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తామని తాజాగా కాంగ్రెస్ ప్రకటించడంతో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

    వాస్తవానికి బీజేపీ నేతృత్వంలో ఎన్డీయేకు లోక్‌సభలో సంఖ్యా బలం ఉన్నా, రాజ్యసభలో లేదు.

    రాజ్యసభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం ఉన్నా దిల్లీ ఆర్డినెన్స్ ఆమోదానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

     దిల్లీ

    బిల్లును ఆమోదించడానికి 120మంది మద్దతు అవసరం

    రాజ్యసభలో దిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం ఎలాంటి అడ్డకుంలు లేకుండా ఆమోదించాలంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ , ఏపీ సీఎం జగన్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నాయి.

    రాజ్యసభలో తాజాగా భర్తీ అయిన స్థానాలతో బీజేపీ బలం 93కు చేరుకుంటుంది.

    245 మంది సభ్యుల రాజ్యసభలో ఏడు సీట్లు జులై 24 తర్వాత ఖాళీ అవుతాయి.

    దీంతో బిల్లు ప్రవేశ పెట్టే నాటికి రాజ్యసభలో సభ్యులు సంఖ్య 238స్థానాలకు తగ్గుతుంది.

    ఈ క్రమంలో బిల్లును ఆమోదించడానికి మెజారిటీ మార్క్ 120 అవుతుంది.

    ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి 105 మంది సభ్యులు ఉన్నారు.

    ప్రస్తుతానికి ప్రతిపక్ష శిబిరం వైపు కూడా దాని వైపు 105మంది సభ్యులు ఉన్నారు.

    దిల్లీ

    ఆర్డినెన్స్ ఆమోదానికి బీజేడీ, వైసీపీ మద్దతే కీలకం 

    రాజ్యసభలోని ఐదుగురు నామినేటెడ్, ఇద్దరు స్వతంత్ర ఎంపీల మద్దతును తమకే వస్తుందని బీజేపీ నమ్ముతుంది. దీంతో రాజ్యసభలో కేంద్రం బలం 112కు చేరుకుంటుంది.

    అంటే మెజార్టీమార్క్ కావాలంటే మరో 8మంది సభ్యుల మద్దతు అవసరం.

    ఇదే సమయంలో మాయావతికి చెందిన బీఎస్‌పీ, జనతాదళ్ సెక్యులర్, టీడీపీ మద్దతను కూడా కేంద్రం ఆశిస్తోంది. వీళ్లు మద్దతు ఇచ్చినా బీజేపీకి పూర్తిస్థాయిలో మెజార్టీ ఉండదు.

    రాజ్యసభలో ఆర్డినెన్స్‌ను ఆమోదించాలంటే, తొమ్మిది మంది సభ్యులున్న బీజేడీ, వైసీపీ మద్దతు చాలా కీలకం.

    గత ఏడాది ఓ వివాదాస్పద బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా రెండు పార్టీలు వాకౌట్ చేశాయి.

    ఫలితంగా మెజారిటీ మార్కును తగ్గించి పరోక్షంగా కేంద్రానికి సహకరించాయి. ఇప్పుడు కూడా అలాంటి ఎత్తుగడే వస్తారన తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    రాజ్యసభ
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    దిల్లీ

    కేజ్రీవాల్ ఇళ్లు పునరుద్ధరణ ఖర్చుపై కాగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆడిట్ అరవింద్ కేజ్రీవాల్
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం కేంద్ర ప్రభుత్వం
    కాన్వాయ్ ని కాదని దిల్లీ మెట్రోలో మోదీ ప్రయాణం.. దిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు  నరేంద్ర మోదీ
    మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో గుడ్ న్యూస్.. రెండు సీల్డ్ బాటిళ్లకు అనుమతి మెట్రో స్టేషన్

    రాజ్యసభ

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా లోక్‌సభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ బడ్జెట్ 2023

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు దిల్లీ
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025