NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rammohan Naidu: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    Rammohan Naidu: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ ప్రారంభం 
    రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ ప్రారంభం

    Rammohan Naidu: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ ప్రారంభం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 12, 2024
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుండి దిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ ఇప్పుడు ప్రారంభమైంది.

    ఈ పరిణామానికి ముందు, దిల్లీ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి తొలి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ చేరుకుంది.

    ఈ తొలి విమాన సర్వీసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దిల్లీ నుండి నేరుగా రాజమహేంద్రవరం వచ్చారు.

    రన్‌వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్‌బస్‌కు స్వాగతంగా వాటర్ కెనాల్స్‌తో సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

    ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా, రాజమహేంద్రవరం విమానాశ్రయం నుండి ఇటీవల ముంబయికి కూడా నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మధురపూడిలో ఎయిర్‌బస్ విమాన సర్వీసు ప్రారంభించిన కేంద్రమంత్రి 

    రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి న్యూఢిల్లీకి నేరుగా తొలి విమాన సర్వీసు

    మధురపూడిలో ఎయిర్‌బస్ విమాన సర్వీసు ప్రారంభించిన కేంద్రమంత్రి @RamMNK

    - ప్రారంభోత్సవంలో పాల్గొన్న పురందేశ్వరి, ఉదయ్ శ్రీనివాస్, ఇతర నేతలు - ఈ నెల 1న రాజమహేంద్రవరం-ముంబయి ఎయిర్‌బస్ విమాన సర్వీసు ప్రారంభం pic.twitter.com/SPDHDoVoLj

    — మన ప్రకాశం (@mana_Prakasam) December 12, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజమహేంద్రవరం
    దిల్లీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రాజమహేంద్రవరం

    ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు ఏపీ సీఐడీ  చంద్రబాబు నాయుడు
    'అధికారులు చేసిన తప్పుకు చంద్రబాబును అరెస్టు చేస్తారా?'.. మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు  చంద్రబాబు నాయుడు
    ఏపీ ప్రభుత్వంపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర ఆంధ్రప్రదేశ్
    Rajahmundry: రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత  వైజాగ్

    దిల్లీ

    Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు  భారతదేశం
    Delhi: దిల్లీలో మెట్రో ప్రయాణికులకు కొత్త బైక్‌ టాక్సీ సేవలు ఇండియా
    Delhi: దిల్లీలో గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు.. భయాందోళనలో వ్యాపారులు ఇండియా లేటెస్ట్ న్యూస్
    Delhi Pollution: దిల్లీలో బాగా త‌గ్గిన గాలి నాణ్య‌త.. 400 దాటిన ఏక్యూఐ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025