NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా
    తదుపరి వార్తా కథనం
    జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా
    జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా

    జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా

    వ్రాసిన వారు Stalin
    Sep 13, 2023
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో కలకలం రేపింది.

    దిల్లీలోని చాణక్యపురిలో చైనా ప్రతినిధులు బస చేసే తాజ్ ప్యాలెస్ హోటల్‌లో దాదాపు 12 గంటల పాట హైడ్రామా నడించిందని పోలీసు వర్గాలు తెలిపారు.

    చైనా ప్రతినిధి బృందం హోటల్‌కు రెండు బ్యాగ్‌లను తీసుకొచ్చింది. బ్యాగ్‌లను తనిఖీ చేస్తామని భద్రతా సిబ్బంది అడగ్గా, అందుకు నిరాకరించారని పోలీసులు వెల్లడించారు.

    ప్రోటోకాల్ ప్రకారం బ్యాగ్‌ను తనిఖీ చేయాలని పోలీసులు పదేపదే పట్టుబట్టినప్పటికీ చైనా ప్రతినిధులు ససేమిరా అన్నారు. దీంతో హోటల్ పరిసరాల్లో గందరగోళం నెలకొంది.

    చైనా

    12గంటల హైడ్రామా తర్వాత కొలిక్కి వచ్చిన సమస్య

    దాదాపు 12గంటల సుదీర్ఘ చర్చల అనంతరం చివరకు చైనా ప్రతినిధి బృందం తమ అనుమానాస్పద బ్యాగులను తనిఖీ అవసరం లేకుండా, తమ దేశ రాయబర కార్యాలయానికి పంపడానికి అంగీకరించడంతో సమస్య ఒక కొలిక్కి వచ్చింది. అయితే ఆ బ్యాగ్‌లో ఏం ఉందనేది తెలియరాలేదు.

    చైనా ఎంబసీలో బ్యాగులను పెట్టి, తిరిగి ఆ దేశ ప్రతినిధులు హోటల్‌కు చేరుకున్నారు.

    సెప్టెంబర్ 9-10 వరకు జరిగిన జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు చైనా నుంచి ప్రత్యేక బృందం వచ్చింది.

    జీ20 సమ్మిట్‌కు అధ్యక్షుడు జిన్‌పింగ్ గైర్హాజకు కావడంతో ఆ దేశం పక్షాన ప్రీమియర్ లీ కియాంగ్ ప్రాతినిధ్యం వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    జీ20 సమావేశం
    చైనా
    తాజా వార్తలు

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    దిల్లీ

    అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ లేఖ.. అత్యాచార బాధితురాలిని కలవనివ్వాలని అభ్యర్థన అమిత్ షా
    దిల్లీలో తప్పిన ఘోరం.. ఒకేసారి 2 విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్ విమానం
    దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు ప్రభుత్వం
    జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు మెట్రో స్టేషన్

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  భారతదేశం
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  శ్రీనగర్
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  పర్యటక శాఖ మంత్రి

    చైనా

    నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు  నరేంద్ర మోదీ
    కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక  నరేంద్ర మోదీ
    China: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి పాఠశాల
    దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు దిల్లీ

    తాజా వార్తలు

    డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు  తెలంగాణ
    సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    మణిపూర్‌: కర్ఫ్యూను దిక్కరించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు.. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు మణిపూర్
    TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు  టీఎస్ఆర్టీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025