LOADING...
Earthquake: దిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదు 
దిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదు

Earthquake: దిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదు 

వ్రాసిన వారు Stalin
Oct 15, 2023
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. ఈ భూకంపంతో దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూమి కంపించాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌కు 9 కిలోమీటర్ల దూరంలో, ఉపరితలానికి 10కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉంది. కొన్ని రోజుల క్రితం పశ్చిమ నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన దిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు బలమైన ప్రకంపనలను వచ్చాయి. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు భూకంపం వచ్చింది. దేశంలో ఇటీవల సంభవించిన భూకంపాల్లో ఇది అత్యంత బలమైనది. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఆదివారం హెరాత్‌‌కు 34కిలోమీటర్ల దూరంలో ఆదివారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్