NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే
    తదుపరి వార్తా కథనం
    భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే
    భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే

    భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 12, 2023
    06:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్య్లూఎఫ్ఐ) ఎలక్షన్స్ ను జూలై 4న నిర్వహించాలని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది.

    ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ను నియమించామని వెల్లడించింది.

    డబ్ల్యూఎఫ్‌ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకానికి ఎన్నికలను నిర్వహించాలని ఐఓఏ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ బాధ్యతలను చేపట్టాలని జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ ను కోరినట్లు తెలిపింది.

    Details

    కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్న భారత ఒలింపిక్ సంఘం 

    ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అసిస్టెంట్ రిటర్నింగ్‌ అధికారితో పాటు మరికొంత మంది సిబ్బంది తోడుగా ఉంటారని జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌కు రాసిన లేఖలో ఐఓఏ పేర్కొంది.

    బ్రిజ్‌ భూషణ్‌ సింగ్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్‌ పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు భారత ఒలింపిక్ సంఘం ఎన్నికకు రంగం సిద్ధం చేస్తోంది.

    వచ్చే గురువారంలోగా దిల్లీ ట్రయల్‌ కోర్టుకు నివేదికను సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో దేశ రాజధాని ( ఎన్సీటీ ) దిల్లీ పోలీసులు దర్యాప్తును వేగం చేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిజ్‌ భూషణ్‌ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ఎన్నికలు

    తాజా

    Corona Virus: కరోనా డేంజర్‌ బెల్స్‌..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి కరోనా కొత్త కేసులు
    Raviteja : పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ  రవితేజ
    Sachin Tendulkar: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేసిన స‌చిన్‌ సచిన్ టెండూల్కర్
    Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా? బెంగళూరు

    భారతదేశం

    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు
    బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం  చైనా
    వీడియో: లేజర్ లైట్ల వెలుతురులో ధగధగ మెరిసిపోతున్న కొత్త పార్లమెంట్ బిల్డింగ్  భారతదేశం

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025