NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు
    తదుపరి వార్తా కథనం
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు

    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు

    వ్రాసిన వారు Stalin
    Mar 08, 2023
    10:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్యుత్ సవరణ బిల్లు- 2022ను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. విద్యుత్‌ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే బిల్లుపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది.

    రాష్ట్రాలు, పంపిణీదారుల అభిప్రాయాలను ఇప్పటికే తీసుకున్న కమిటీ నివేదికను వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు.

    , విద్యుత్ సవరణ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ 2022 ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీంతో ఈ బిల్లును నవంబర్ 21, 2022న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని ప్యానెల్‌ను ఆదేశించారు.

    విద్యుత్

    విద్యుత్ సవరణ బిల్లు- 2022 అంటే?

    విద్యుత్ రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ఈ సవరణ బిల్లును కేంద్రం రూపొందించింది. విద్యుత్ రంగంలో పోటీ పెంచడం, నియంత్రణ సంస్థలను బలోపేతం చేయడంతో పాటు పునరుత్పాద ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు.

    విద్యుత్ సవరణ బిల్లు- 2022 బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ పంపిణీ వ్యాపారానికి లైసెన్స్ అవసరం ఉండదు. అలాగే డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్‌కి బదులుగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనే కాన్సప్ట్‌ను తీసుకొస్తారు. ఈఆర్సీ వద్ద నమోదు చేసుకోవడం ద్వారా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా మారొచ్చు.

    విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ ప్రాంత పరిధిలో ఫ్రాంచైజీలు ఇవ్వొచ్చు.

    ఆర్పీపీఓ కింద విద్యుత్ సంస్థలు తప్పుకుండా కనీసం కొంత మొత్తమైనా పునరుత్పాదక విద్యుత్‌ను కచ్చితంగా కొనుగోలు చేయాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లోక్‌సభ
    రాజ్యసభ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    లోక్‌సభ

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం
    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా రాజ్యసభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    రాజ్యసభ

    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025