NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్ 
    తదుపరి వార్తా కథనం
    1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్ 
    1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్

    1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్ 

    వ్రాసిన వారు Stalin
    Feb 21, 2024
    11:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పంటకు కనీస మద్దతు ధర విషయంపై కేంద్రంలో చర్చలు విఫలమైన కారణంగా ఢిల్లీ చలో నిరసనలు తిరిగి ప్రారంభించేందుకు రైతులు సిద్ధమయ్యారు.

    దాదాపు 14,000మంది రైతులు 1,200ట్రాక్టర్లు, 300కార్లు, 10మినీ బస్సులతో పంజాబ్, హర్యానా సరిహద్దు వద్ద మోహరించారు.

    రైతులు నిరసనలు సిద్ధ కావడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు.

    దేశ రాజధానిలోకి రైతులు ప్రవేశించకుండా పటిష్ట భద్రతతో సరిహద్దుల వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

    సరిహద్దులు రైతులు భారీగా మోహరించడంతో పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది.

    రైతులు ముసుగులో కొందరు సరిహద్దుకు చేరుకున్నట్లు పంజాబ్ ప్రభుత్వానికి లేఖలో పేర్కొంది.

    బారీకేడ్లు చెదరగొట్టేందుకు భారీ యంత్రాలను రైతులు సరిహద్దుకు తరలించినట్లు హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

    దిల్లీ

    ముగిసిన డెడ్ లైన్

    పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టం తేవాలని రైతులు కేంద్రానికి విధించిన డెడ్ లైన్ ఈరోజుతో ముగిసింది.

    దీంతో దిల్లీలో పెద్ద ఎత్తున నిరసలు చేపట్టేందుకు రైతులు సిధ్దమయ్యారు.

    కనీస మద్దతు ధర కోసం కేంద్రం ఒకరోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రైతు నాయకుడు సర్వాన్ సింగ్ డిమాండ్ చేశారు.

    ప్రధానమంత్రి నిజంగా రైతులకు మేలు చేయాలనుకుంటే ఒక రోజు సెషన్ నిర్వహించాలన్నారు. దీనికి ప్రతిపక్షం వ్యతిరేకంగా ఉండదని చెప్పారు.

    దిల్లీ చలో మార్చ్‌ను అడ్డుకునేందుకు కేంద్రం హరియాణ గ్రామాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించిందని సర్వాన్ సింగ్ పేర్కొన్నారు. తాము చేసిన తప్పేంటని ప్రశ్నించారు. తమను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాట్లాడుతున్న రైతు నాయకుడు

    #WATCH | On the 'Delhi Chalo' march today, farmer leader Sarwan Singh Pandher says, "We've decided that no farmer, youth will march forward. Leaders will march ahead. We will go peacefully... All this can be ended if they (central govt) make a law on MSP..." pic.twitter.com/PFmVaKkY60

    — ANI (@ANI) February 21, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హర్యానా
    పంజాబ్
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    Sonipat: సోనిపట్‌లో ట్రక్కు, కారు ఢీ.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి  రోడ్డు ప్రమాదం
    Delhi: 3.6డిగ్రీల సెల్సియస్‌@ దిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదు ఉష్ణోగ్రతలు
    IndiGo Airlines: ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన.. పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు  భారతదేశం
    Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు, 18 రైళ్లు ఆలస్యం  తాజా వార్తలు

    హర్యానా

    హర్యానా మత ఘర్షణలపై స్పందించిన అమెరికా.. హింసకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి  అమెరికా
    మందుల కోసం వెళ్తే కారుకు నిప్పు.. తృటిలో కుమార్తెతో కలిసి తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి భారతదేశం
    నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు.. మత అల్లర్లే కారణం భారతదేశం
    హర్యానా: రంగంలోకి బుల్డోజర్లు.. నూహ్‌ అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేత భారతదేశం

    పంజాబ్

    స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు  స్వాతంత్య్ర దినోత్సవం
    Pakistan: పాకిస్థాన్‌లో వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం పాకిస్థాన్
    Raju Punjabi: 40ఏళ్ల వయసులో ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ కన్నుమూత  హర్యానా
    పంజాబ్: వృద్ధుడ్ని వందమీటర్లు ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి మృతి ఇండియా

    తాజా వార్తలు

    Geetha Madhuri: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి  గీతా మధూరి
    దేశంలోనే పాపులర్ సీఎంల జాబితాలో రెండోస్థానంలో 'యోగి'.. నంబర్ వన్ ఎవరో తెలుసా?  నవీన్ పట్నాయక్
    PM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు  జేపీ నడ్డా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025