NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manta Parvathamma: టీడీపీ ఎంపీ ఇంట పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత
    తదుపరి వార్తా కథనం
    Manta Parvathamma: టీడీపీ ఎంపీ ఇంట పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత
    టీడీపీ ఎంపీ ఇంట పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

    Manta Parvathamma: టీడీపీ ఎంపీ ఇంట పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 25, 2024
    09:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రకాశం జిల్లా టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.

    ఆయన సోదరుడు, మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.

    చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.

    పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో బాధను మిగిల్చిందని ఎంపీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తనకు తల్లితో సమానమైన పార్వతమ్మ చనిపోవడం తీరని లోటని చెప్పారు.

    ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి హఠాత్తుగా మరణించడంతో, పార్వతమ్మ ఆరోగ్యం క్షీణించింది.

    Details

    మాగుంట కుటుంబంలో వరుస మరణాలు

    పార్వతమ్మ అంత్యక్రియలు గురువారం నెల్లూరులో నిర్వహించనున్నారు. మాగుంట కుటుంబం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రాజకీయంగా ప్రముఖంగా నిలిచిన పేరు.

    1991లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాగుంట సుబ్బరామిరెడ్డి తొలిసారి ఒంగోలు ఎంపీగా విజయం సాధించగా, ఆయన మరణం తర్వాత భార్య పార్వతమ్మ 1996లో ఎంపీగా గెలిచారు.

    మాగుంట శ్రీనివాసులురెడ్డి 1998లో రాజకీయాల్లోకి ప్రవేశించి, ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు.

    2004లో మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు ఎంపీగా, మాగుంట పార్వతమ్మ కావలి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    మాగుంట కుటుంబంలోని ఈ వరుస మరణాలు, వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రకాశం జిల్లా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ప్రకాశం జిల్లా

    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  తాజా వార్తలు
    సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు రోడ్డు ప్రమాదం
    ఏపీలో జిల్లాలో దారుణం..దళిత మహిళ కళ్లలో కారం, అర్థరాత్రి వివస్త్రను చేసి పెట్రోలు పోశారు ఆంధ్రప్రదేశ్
    ప్రకాశం వైసీపీలో అలజడి.. సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    ఆంధ్రప్రదేశ్

    Prakasam barrage : ప్రకాశం, నాగార్జున సాగర్ వద్ద వరద హెచ్చరిక: భారీగా నీటి విడుదల ప్రకాశం జిల్లా
    MP Keshineni: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవంగా ఎన్నిక   క్రీడలు
    Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు భారతదేశం
    Floods: ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు.. జలాశయాలకు పోటెత్తిన వరద భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025