NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ
    తదుపరి వార్తా కథనం
    సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ
    సీఎంతో పొంగులేటీ

    సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 06, 2023
    06:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు.

    తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను పొంగులేటి కలిసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ నుంచి గెలిచిన పొంగులేటి తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌లోకి చేరారు.

    ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ఏపీ సీఎంతో భేటి కావడంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. సీఎం జగన్‌తో పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్నాయి.

    Details

    కాంగ్రెస్ లోకి షర్మిల అంటూ జోరుగా వార్తలు

    సీఎం జగన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి భేటీ వెనుక బలమైన కారణం ఉందంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

    అయితే కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల పార్టీ చేరికకు సంబంధించి జగన్ పొంగులేటీతో భేటీలో చర్చించారని వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా వీరి భేటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    షర్మిల కాంగ్రెస్ లోకి చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వై.ఎస్.జగన్
    వైఎస్ షర్మిల

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    వై.ఎస్.జగన్

    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! చంద్రబాబు నాయుడు
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు ఆంధ్రప్రదేశ్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    వైఎస్ షర్మిల

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల హైదరాబాద్
    కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025