NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: ఏపీలో నాలుగు కంటైనర్ల నిండా కరెన్సీ పట్టివేత 
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: ఏపీలో నాలుగు కంటైనర్ల నిండా కరెన్సీ పట్టివేత 
    ఏపీలో నాలుగు కంటైనర్ల నిండా కరెన్సీ పట్టివేత

    Andhrapradesh: ఏపీలో నాలుగు కంటైనర్ల నిండా కరెన్సీ పట్టివేత 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2024
    05:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గురువారం మధ్యాహ్నాం పోలీసులు భారీగా కరెన్సీని పట్టుకున్నారు.

    నాలుగు కంటైనర్ల నిండా రూ. 5 వందల నోట్లతో కూడిన సుమారు రూ. 2 వేల కోట్ల కరెన్సీని పట్టుకున్నారు.

    పామిడి వద్ద 44 నంబర్‌ జాతీయ రహదారి పై వాహనాలను తనిఖీ చేస్తుండగా నాలుగు కంటైనర్లలో రెండు కంటైనర్లు పోలీసులను దాటి వెళ్లిపోగా మరో రెండింటిని పోలీసులు ఆపి తనిఖీ చేశారు.

    ఈ తనిఖీలో భారీగా కరెన్సీని గుర్తించారు. ప్రతి కంటైనర్‌ వాహనానికి పోలీస్‌ అని స్టిక్కర్‌ ఉండడంతో స్థానిక పోలీసులు, ఎన్నికల అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.

    Details 

    కొచ్చి నుంచి హైదరాబాద్

    పట్టుకున్న కరెన్సీ వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు.

    భారీ మొత్తంలో నగదును రవాణా చేస్తుండగా కనీసం జిల్లా అధికారులకు సమాచారం అందించాల్సి ఉండగా ఇదేమి లేకుండా రవాణా చేయడం వెనుక అనుమానాలకు తావిస్తుంది.

    కాగా కరెన్సీని కొచ్చి నుంచి హైదరాబాద్ లోని ఆర్‌బీఐ (RBI) కార్యాలయానికి నాలుగు ప్రైవేట్‌ బ్యాంకులు డిపాజిట్‌ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం.

    దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఆంధ్రప్రదేశ్

    CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు  వైజాగ్
    TDP vs YSRCP: ఆంధ్రలో 'కండోమ్' రాజకీయాలు .. ఫైర్ అవుతున్ననెటిజెన్లు భారతదేశం
    Andhrapradesh: అమరలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు!  భారతదేశం
    Raghurama Krishna Raju: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025