• భారతదేశం
  • బిజినెస్
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • టెక్నాలజీ
మరింత
English Hindi Tamil
మరింత
English Hindi Tamil
భారతదేశం
బిజినెస్
అంతర్జాతీయం
క్రీడలు
టెక్నాలజీ
సినిమా
ఆటోమొబైల్స్
లైఫ్-స్టైల్
కథనాలు

మమ్మల్ని అనుసరించండి
  • Facebook
  • Twitter
  • Linkedin
హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్ 
తదుపరి వార్తా కథనం
జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్ 
జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్

జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్ 

వ్రాసిన వారు Stalin
Sep 05, 2023
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

జీ20 సదస్సు నేపథ్యంలో దిల్లీలో ఆన్‌లైన్ ఆర్డర్‌లు, ఇతర సేవలకు సంబంధించిన డెలివరీలపై పోలీసులు కీలక ప్రకటన చేశారు.

సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు దిల్లీలోని అన్ని క్లౌడ్ కిచెన్‌లు, వాణిజ్య సంస్థలు, మార్కెట్‌లు, ఫుడ్ డెలివరీ, వాణిజ్య డెలివరీ సేవలు మూసివేసి ఉంటాయని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎస్‌ఎస్ యాదవ్ తెలిపారు.

న్యూ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) జోన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీల ఆర్డర్లకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు.

అయితే, అవసరమైన వైద్య వస్తువుల డెలివరీతో సహా కొన్ని సేవలకు మినహాయింపు ఉందని చెప్పారు. దిల్లీ నగరమంతటా ల్యాబ్ నివేదికలు, నమూనా సేకరణకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

దిల్లీ

జీ20 సమ్మిట్‌కు ఆతిధ్యం ఇస్తున్న మొదటి దక్షిణాసియా దేశం భారత్

జిల్లాలోని హోటళ్లు, ఆసుపత్రులు, హౌస్‌కీపింగ్, క్యాటరింగ్, చెత్త పారవేయడం మొదలైన వాటిలో పాల్గొనే ఇతర ముఖ్యమైన ఇన్‌స్టాలేషన్‌ల కోసం వాహనాలను క్షణ్ణంగా పరిశీలించి అనుమతిస్తామని స్పెషల్ సీపీ వెల్లడించారు.

దిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ ప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో కొత్తగా నిర్మించిన భారత్ మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది.

ఈ సమిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునక్, కెనడియన్ ప్రీమియర్ జస్టిన్ ట్రూడో వంటి ప్రపంచ నాయకులు హాజరుకానున్నారు.

జీ20 సమావేశానికి ఆతిధ్యం ఇస్తున్న మొదటి దక్షిణాసియా దేశం భారత్ కావడం గమనార్హం.

మీరు పూర్తి చేశారు
Facebook
Whatsapp
Twitter
Linkedin
సంబంధిత వార్తలు
తాజా
జీ20 సదస్సు
దిల్లీ
తాజా వార్తలు

తాజా

Iran: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్,సహా పలువురు కీలక వ్యక్తులు మృతి ఇరాన్
Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. ఇజ్రాయెల్
Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్   బంగ్లాదేశ్
WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు పాట్ కమిన్స్

జీ20 సదస్సు

జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  నరేంద్ర మోదీ
జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం  జీ20 సమావేశం
వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా

దిల్లీ

నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్‌ దిల్లీ సర్వీసెస్ బిల్లు
Delhi AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది అగ్నిప్రమాదం
'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్ దిల్లీ సర్వీసెస్ బిల్లు
Ambareesh Murthi: పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం ముంబై

తాజా వార్తలు

చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన రోవర్.. ట్వీట్ చేసిన ఇస్రో చంద్రయాన్-3
రేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు ఇండియా
7నిమిషాల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన ఇంగ్లండ్  క్యాన్సర్
TS Liquor: తెలంగాణలో మద్యం షాపులకు బంపర్ ఆఫర్.. అప్పుపై లిక్కర్ సరఫరాకు గ్రీన్ సిగ్నల్  తెలంగాణ
మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
మమ్మల్ని అనుసరించండి
Facebook Twitter Linkedin
All rights reserved © NewsBytes 2025