NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్‌లో అంతర్జాతీయ ఈవెంట్.. అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం
    తదుపరి వార్తా కథనం
    భారత్‌లో అంతర్జాతీయ ఈవెంట్.. అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం
    అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్‌ స్పీకర్ల భేటీ సమావేశం

    భారత్‌లో అంతర్జాతీయ ఈవెంట్.. అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 02, 2023
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ వేదికగా G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం అనంతరం మరో అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు P-20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం జరగనుంది.

    G-20 కూటమి దేశాలకు చెందిన పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం వచ్చే నెలలో దిల్లీలో జరగనుంది. అక్టోబర్‌ 12 నుంచి 14 వరకు పార్లమెంట్‌ స్పీకర్ల భేటీ నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

    సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల పార్లమెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులతో చర్చలు జరపనున్నట్లు G-20 ప్రత్యేక కార్యదర్శి ముక్తేశ్‌ పర్దేశి వెల్లడించారు.

    DETAILS

    ప్రజాస్వామ్యానికే భారత్ తల్లి అని చాటి చెబుతాం : ముక్తేశ్‌ పర్దేశి

    పార్లమెంట్ నూతన భవనంలో G20 దేశాల పార్లమెంటు స్పీకర్‌లు, ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించిన సమావేశం అక్టోబర్ 12 నుంచి జరుగుతుందని పర్దేశి అన్నారు.

    ప్రజాస్వామ్యానికే భారత్ తల్లి అని, దిల్లీలో వివిధ పార్లమెంట్ స్పీకర్లతో కలిసి కీలక సందేశం రూపొందిస్తామన్నారు. పార్లమెంటేరియన్లు సంబంధిత ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని గుర్తు చేశారు. ఈ మేరకు P-20 సమావేశాలు ప్రపంచ పాలనకు గీటురాయిగా ఉంటుందన్నారు.

    పార్లమెంటరీ కోణాన్ని తీసుకురావడం, వాటిపై అవగాహన పెంచడం, అంతర్జాతీయ నిబంధనలకు రాజకీయ మద్దతును కూడగట్టి సమర్థంగా అమలు చేయడమే సమావేశాల గమ్యమన్నారు.

    భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా చాటి చెప్పేందుకు ఉద్దేశించిన ఓ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    భారతదేశం
    జీ20 సమావేశం

    తాజా

    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్
    War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి  జూనియర్ ఎన్టీఆర్
    Supreme Court: పోక్సో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దోషిగా తేలిన వ్యక్తికి అరుదైన తీర్పు.. సుప్రీంకోర్టు

    దిల్లీ

    2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి కేంద్ర ప్రభుత్వం
    Delhi Services Bill: నేడు లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా  దిల్లీ ఆర్డినెన్స్
    Rahul Gandhi: దిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌లో  కూరగాయల వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    Delhi services bill: లోక్‌సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా  దిల్లీ ఆర్డినెన్స్

    భారతదేశం

    హర్యానా ముస్లింలు భారత్​లోనే గౌరవంగా బతకాలని అనుకుంటున్నారు : యూఎస్ కాంగ్రెస్ రో ఖన్నా  అమెరికా
    'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక డొనాల్డ్ ట్రంప్
    7th Pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: రెండేళ్ళు సెలవు పెట్టినా జీతం వచ్చేస్తుంది  భారతదేశం
    Bharat NCAP:  ప్రజల ప్రాణాలను కాపాడేందుకు 'భారత్ ఎన్‌సీఏపీ' ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన నితిన్ గడ్కరీ  నితిన్ గడ్కరీ

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  భారతదేశం
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  శ్రీనగర్
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  పర్యటక శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025