NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిహార్: కుప్పకూలిన రూ.1,700కోట్ల బ్రిడ్జి; గార్డ్ గల్లంతు 
    తదుపరి వార్తా కథనం
    బిహార్: కుప్పకూలిన రూ.1,700కోట్ల బ్రిడ్జి; గార్డ్ గల్లంతు 
    బిహార్: సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిన రూ.1,700కోట్ల బ్రిడ్జి; గార్డ్ గల్లంతు

    బిహార్: కుప్పకూలిన రూ.1,700కోట్ల బ్రిడ్జి; గార్డ్ గల్లంతు 

    వ్రాసిన వారు Stalin
    Jun 05, 2023
    01:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.

    నాలుగు లేన్ల వంతెన ఆదివారం సాయంత్రం పేకమేడలా కూలిపోయిన వెంటనే బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుపడింది.

    అయితే దీనిపై స్పందించిన బిహార్ ప్రభుత్వం నిర్మాణంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే బ్రడ్జిని కూల్చేసినట్లు ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు.

    గతేడాది ఏప్రిల్ 30న ఈ వంతెన కొంత భాగం కూలిపోయిందని తేజస్వీ చెప్పారు.

    ఈ క్రమంలో వంతెనపై అధ్యయనం చేయడానికి నైపుణ్యం కలిగిన ఐఐటీ-రూర్కీని సంప్రదించినట్లు పేర్కొన్నారు. దీని నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు.

    బిహార్

    బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు 

    బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం తేజస్వీ అన్నారు.

    అనేక నిర్మాణ లోపాలను నిపుణులు ఎత్తి చూపారని పేర్కొన్నారు. మేము ఇప్పటికే చాలా హాని కలిగించేవిగా గుర్తించిన అనేక భాగాలను తీసేసినట్లు వెల్లడించారు.

    అయితే వంతెన దగ్గర పనిచేస్తున్నగార్డు కనిపించకుండా పోయాడని, రెస్క్యూ అధికారులు అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

    ఈ వంతెనకు రూ.1,700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    తేజస్వీ యాదవ్
    బీజేపీ
    తాజా వార్తలు

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు నితీష్ కుమార్
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    తేజస్వీ యాదవ్

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు లాలూ ప్రసాద్ యాదవ్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ లాలూ ప్రసాద్ యాదవ్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ సీబీఐ

    బీజేపీ

    West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్ బండి సంజయ్

    తాజా వార్తలు

     సూరత్‌లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి సూరత్
    తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు  తెలంగాణ
    మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు  అమిత్ షా
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025