గుంటూరు తూర్పు: వార్తలు
AC College: 140ఏళ్ళు పూర్తి చేసుకున్న ఏసీ కాలేజీ.. ఉత్సవాలకు ఏర్పాట్లు
ప్రపంచానికి అనేక రంగాల్లో విశిష్ట ప్రతిభావంతులను అందించిన సంస్థగా గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ (ఏసీ) కళాశాల ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
Pemmasani Chandrasekhar: గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్వోబీ నిర్మాణం..!
గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్వోబీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
Andhra Pradesh: చివరిదశకు గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్ పనులు
గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలుమార్గ (డబ్లింగ్) పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి.