NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
    భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

    Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 01, 2024
    03:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించపోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    సెప్టెంబర్ 2న ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు.

    సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది.

    పలుచోట్ల రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండడంతో, ప్రజలు అత్యవసరం అయితే తప్ప రోడ్డు దాటేందుకు ప్రయత్నించవద్దని ఆయన సూచించారు.

    అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలు బయటికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    తెలంగాణ

    Telangana Weather: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ  ఐఎండీ
    Hyderabad: స్పా సెంటర్లలో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నలుగురు యువతులు హైదరాబాద్
    Rain Alert: తెలంగాణలో మరో ఐదు రోజుల వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ హైదరాబాద్
    Telangana: టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు భారతదేశం

    ప్రభుత్వం

    హర్యానాలో నాలుగో రోజు కీలక కూల్చివేతలు.. హోటల్ భవనాన్ని పడగొట్టిన బుల్డోజర్ హర్యానా
    పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన విశాఖపట్టణం
    గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    హైదరాబాద్లో 2BHK ఇళ్ల పంపకానికి రంగం సిద్ధం.. దశల వారీగా 75 వేళ ఇళ్ల పంపిణీ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025