NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kadiam Srihari: కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ 
    తదుపరి వార్తా కథనం
    Kadiam Srihari: కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ 
    కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ

    Kadiam Srihari: కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2024
    01:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యాయమూర్తి బొల్లం విజయసేన్ రెడ్డితో కూడిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ మంగళవారం లా అండ్ లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, ఈసీ, ఇద్దరు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరిలకు నోటీసులు జారీ చేసింది.

    తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది.

    దీని ప్రకారం పిటిషనర్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి చేరాయని, ఈ మేరకు పిటిషనర్ గండ్ర మోహనరావు తరఫు న్యాయవాదికి అంగీకార పత్రాన్ని కూడా అందజేసినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలంగాణ

    BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన  బీఆర్ఎస్
    TSPSC గ్రూప్ 1, 2, 3 రాత పరీక్ష తేదీల విడుదల  టీఎస్పీఎస్సీ
    Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి  హైదరాబాద్
    Rythu Nestham: 'రైతు నేస్తం' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025