NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Aravind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌ వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ
    తదుపరి వార్తా కథనం
    Aravind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌ వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ
    అరవింద్ కేజ్రీవాల్‌కు వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ

    Aravind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌ వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 26, 2024
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వ వసతి కేటాయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

    ఈ అంశంపై హైకోర్టు నవంబర్ 26న విచారణ చేపట్టనుంది. సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్, అక్టోబర్ 4న తన అధికార నివాసం ఖాళీ చేశారు.

    ప్రస్తుతం ఫిరోజ్‌షా రోడ్‌లోని 5వ నంబర్ బంగ్లాలో నివసిస్తున్నారు. అయితే ఈ బంగ్లా పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్‌కు కేటాయించారు.

    ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకారం, కేజ్రీవాల్‌కు దిల్లీలో సొంత నివాసం లేకపోవడంతో ప్రభుత్వ వసతి కేటాయించాలని కోరుతున్నారు.

    Details

    బీజేపీ దాడులకు పాల్పడుతోంది

    ఆప్ జాతీయ పార్టీ కావడంతో, దాని జాతీయ కన్వీనర్‌గా కేజ్రీవాల్ ప్రభుత్వ వసతి పొందాల్సిన అర్హత కలిగి ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఇతర జాతీయ పార్టీల అధ్యక్షులకు లభించే వసతులు కేజ్రీవాల్‌కూ ఇవ్వాలన్న ఆప్ వాదనతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ పరిణామాల మధ్య, బీజేపీ తమ నేతపై దాడికి పాల్పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.

    వికాస్‌పురిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కేజ్రీవాల్‌పై దాడి జరిగిందని, ఈ దాడి బీజేపీ కుట్రగా ఆప్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ కేసు పరిణామాలు దిల్లీ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్
    దిల్లీ

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind kejriwal: మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు.. భారతదేశం
    Arvind kejriwal: ఈడి అత్యవసర అప్పీల్.. అరవింద్ కేజ్రీవాల్ విడుదలకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్  భారతదేశం
    Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఇవాళైనా మోక్షం దక్కుతుందా ? సుప్రీంకోర్టు
    Arvind Kejriwal :ఢిల్లీ ముఖ్యమంత్రికి దొరకని ఉపశమనం.. రెండు రోజుల తర్వాతే విచారణ అన్న సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు

    దిల్లీ

    Ram Mohan Naidu: ఆసియా-పసిఫిక్‌ ఛైర్మన్‌గా రామ్మోహన్‌నాయుడు ఏకగ్రీవ ఎన్నిక ఇండియా
    Road Accident : 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఢిల్లీలో 1,571 మంది మృతి.. ఎక్కువ ప్రమాదాలు రాత్రిపూట సంభవించినవే.. రోడ్డు ప్రమాదం
    Sitaram Yechuri: సీతారాం ఏచూరి కన్నుమూత ఇండియా
    Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025