NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hindu Population: భారత్ లో తగ్గుతున్న హిందూ జనాభా.. EAC- PC అధ్యయనం
    తదుపరి వార్తా కథనం
    Hindu Population: భారత్ లో తగ్గుతున్న హిందూ జనాభా.. EAC- PC అధ్యయనం
    భారత్ లో తగ్గుతున్న హిందూ జనాభా.. EAC- PC అధ్యయనం

    Hindu Population: భారత్ లో తగ్గుతున్న హిందూ జనాభా.. EAC- PC అధ్యయనం

    వ్రాసిన వారు Stalin
    May 08, 2024
    06:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోతుందట. ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది.

    ముస్లిం, క్రిస్టియన్, బౌధ్ధ, సిక్కులతో సహ మైనారిటీ వాటా పెరిగింది.EAC -PM ప్రకారం భారత దేశంలో హిందువుల వాటా 1950 లో 84 శాతం ఉంటే 2015 లో 78 శాతానికి తగ్గింది.

    అదే సమయంలో ముస్లింలు సంఖ్య పెరిగింది. మరోవైపు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ముస్లిం జనాభా పెరిగింది.

    మే 2024 లో విడుదల చేసిన ఈ అధ్యయనం ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాలను , ట్రెండ్స్ నీ అధ్యయనం చేసింది.

    Details

    ఇతర దేశాల్లో కూడా మెజారిటీ వాటా క్షీణిస్తున్నట్లు అధ్యయనం

    డేటాను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా భారత్ లో మైనార్టీలు కేవలం రక్షించబడటమే కాకుండా అభివృద్ది చెందుతున్నారు అని అధ్యయన రచయితలు చెప్పారు.

    ప్రపంచ వ్యాప్తంగా భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా మెజారిటీ వాటా క్షీణిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది.

    1950 - 2015 మద్య భారత దేశంలో ముస్లిం జనాభా వాటా 43.15 శాతం పెరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముస్లింలు

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    ముస్లింలు

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్
    రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025