NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు
    తదుపరి వార్తా కథనం
    Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు
    అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు

    Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 02, 2025
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

    ఈ అద్భుత విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు.

    ఈ సందర్భాన్ని మరువలేనిదిగా గుర్తిస్తూ, తెలుగు తేజాలు విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష గొప్ప పాత్రను పోషించారని తెలిపారు.

    Details

    చారిత్రాత్మక విజయం సాధించినందుకు శుభాకాంక్షలు

    ఫైనల్ మ్యాచ్‌లో గొంగడి త్రిష 3 వికెట్లు తీసి, 44 పరుగులతో అజేయంగా నిలిచి, ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

    అలాగే షబ్నమ్ షకీల్ బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి తన వంతు పాత్ర పోషించారని హోంమంత్రి పేర్కొన్నారు.

    ఈ విజయం మీకు మాత్రమే కాదు, మరెంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని, "జై హింద్!" అంటూ అనిత వారి విజయాన్ని అభినందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    భారత జట్టు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Araku Utsav 2025: అరకు ఉత్సవ్‌‌కు భారీ ఏర్పాట్లు.. సమీక్ష నిర్వహించిన కలెక్టర్  భారతదేశం
    Andhra News: నిజాంపట్నం హార్బర్‌ నుంచి గుంటూరు హైవే.. చందోలు వరకే పరిమితం చేసే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ భారతదేశం
    Electricity Charges: యాక్సిస్‌ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్‌ తగలనుందా? భారతదేశం
    Millets: చిరుధాన్యాలకు చిరునామాగా దక్షిణ భారత రాష్ట్రాలు .. ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ అధ్యయనం భారతదేశం

    భారత జట్టు

    కుల్దీప్, చాహల్ ఎంపికపై కసరత్తు..! క్రికెట్
    భారత్‌తో వన్డే సిరీస్‌కు సై అంటున్న న్యూజిలాండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియం
    భారత్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ అరుదైన ఘనత క్రికెట్
    టీమిండియాకి భారీ షాక్, కీలక ఆటగాడు దూరం క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025