NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?
    భారతదేశం

    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?

    వ్రాసిన వారు Naveen Stalin
    May 08, 2023 | 05:09 pm 1 నిమి చదవండి
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్నకు చెబుదాం' అనే కొత్త పరిష్కార కార్యక్రమాన్ని మే 9 నుంచి ప్రారంభించబోతోంది. ప్రజల ఫిర్యాదులను వినడం, వాటిని వెంటనే పరిష్కరించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అయితే ఇందులో ఎలాంటి ఫిర్యాదులు చేయొచ్చు. ఎవరికి ఫిర్యాదు చేయాలనే దానిపై ప్రజల్లో అనుమానాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ముందు 'స్పందన' కార్యక్రమాన్ని నిర్వహించేది. స్పందన కంటే మెరుగైన సేవలను ప్రజలకు అందించానే ఉద్దేశంతో ఇప్పుడు అనేక మార్పులతో 'జగనన్నకు చెబుదాం' అనేది కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'జగనన్నకు చెబుదాం' కి 1902 అనే హెల్ప్ లైన్ ఉంటుంది. ఈ నెంబర్ ద్వారా ఏ సమస్యనైనా ప్రజలు తమ ఇబ్బందులను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలాయనికి చెప్పవచ్చు.

    24గంటల్లో ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు

    ప్రజలు తమ ఫిర్యాదులను చేయడానికి ఇంటి నుంచే 24గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు. అలాగే దీని కోసం గ్రామ లేదా వార్డు సచివాలాయానికి కూడా వెళ్లవచ్చు. అలాగే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు వెళ్లవచ్చు. అలాగే జగనన్నకు చెబుదాం పోర్టల్ https://www.jkc.ap.gov.in/ కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే జగనన్నకు చెబుదాం యాప్‌లో కూడా పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. దీని కోసం జగనన్నకు చెబుదాం యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 'జగనన్నకు చెబుదాం'లో వచ్చిన సమస్యలను పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పర్యవేక్షణ యూనిట్లను పర్యవేక్షిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేలా చూస్తుంది.

    మౌలిక వసతుల ఫిర్యాదులు ప్రజా ప్రతినిధులకే చెప్పాలి

    'జగనన్నకు చెబుదాం'లో భాగంగా ఇచ్చిన 1902 హెల్ప్ లైన్ ద్వారా వ్యక్తిగత, గృహస్థాయి ఫిర్యాదులను చేసుకోవచ్చు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన విషాయాలను స్థానికి ప్రజా ప్రతినిధులకు మాత్రమే చెప్పాలి. 'జగనన్నకు చెబుదాం'లో ఫిర్యాదు చేయడం వల్ల పరిష్కారం లభించదు. అలాగే అన్ని రకాల ప్రభుత్వ సేవలు, పథకాల గురించి అడిగి తెలుసుకోవచ్చు. పౌరుడు ఫిర్యాదు చేసేటప్పుడు తమ పేరు, అధార్ నంబర్‌ను వంటి ప్రాథమిక సమచారాన్ని అందించాల్సి ఉంటుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ప్రభుత్వం
    తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్

    AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి విద్యా శాఖ మంత్రి
    రేపే ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు రిలీజ్.. పూర్తి వివరాలివే  విద్యా శాఖ మంత్రి
    ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే? తాజా వార్తలు
    శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన  శ్రీకాకుళం

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  విజయనగరం
    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా?  కడప

    ప్రభుత్వం

    తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం  తెలంగాణ
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం జమ్మూ
    తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు తెలంగాణ

    తాజా వార్తలు

    కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా కరీంనగర్
    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు దిల్లీ
    అమృత్‌సర్: గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు  అమృత్‌సర్
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి రాజస్థాన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023