NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?
    తదుపరి వార్తా కథనం
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?

    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?

    వ్రాసిన వారు Stalin
    May 08, 2023
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్నకు చెబుదాం' అనే కొత్త పరిష్కార కార్యక్రమాన్ని మే 9 నుంచి ప్రారంభించబోతోంది.

    ప్రజల ఫిర్యాదులను వినడం, వాటిని వెంటనే పరిష్కరించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.

    అయితే ఇందులో ఎలాంటి ఫిర్యాదులు చేయొచ్చు. ఎవరికి ఫిర్యాదు చేయాలనే దానిపై ప్రజల్లో అనుమానాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ముందు 'స్పందన' కార్యక్రమాన్ని నిర్వహించేది. స్పందన కంటే మెరుగైన సేవలను ప్రజలకు అందించానే ఉద్దేశంతో ఇప్పుడు అనేక మార్పులతో 'జగనన్నకు చెబుదాం' అనేది కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

    'జగనన్నకు చెబుదాం' కి 1902 అనే హెల్ప్ లైన్ ఉంటుంది. ఈ నెంబర్ ద్వారా ఏ సమస్యనైనా ప్రజలు తమ ఇబ్బందులను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలాయనికి చెప్పవచ్చు.

    ఆంధ్రప్రదేశ్

    24గంటల్లో ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు

    ప్రజలు తమ ఫిర్యాదులను చేయడానికి ఇంటి నుంచే 24గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు. అలాగే దీని కోసం గ్రామ లేదా వార్డు సచివాలాయానికి కూడా వెళ్లవచ్చు.

    అలాగే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు వెళ్లవచ్చు. అలాగే జగనన్నకు చెబుదాం పోర్టల్ https://www.jkc.ap.gov.in/ కూడా ఫిర్యాదు చేయవచ్చు.

    అలాగే జగనన్నకు చెబుదాం యాప్‌లో కూడా పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. దీని కోసం జగనన్నకు చెబుదాం యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

    'జగనన్నకు చెబుదాం'లో వచ్చిన సమస్యలను పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పర్యవేక్షణ యూనిట్లను పర్యవేక్షిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేలా చూస్తుంది.

    ఆంధ్రప్రదేశ్

    మౌలిక వసతుల ఫిర్యాదులు ప్రజా ప్రతినిధులకే చెప్పాలి

    'జగనన్నకు చెబుదాం'లో భాగంగా ఇచ్చిన 1902 హెల్ప్ లైన్ ద్వారా వ్యక్తిగత, గృహస్థాయి ఫిర్యాదులను చేసుకోవచ్చు.

    మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన విషాయాలను స్థానికి ప్రజా ప్రతినిధులకు మాత్రమే చెప్పాలి.

    'జగనన్నకు చెబుదాం'లో ఫిర్యాదు చేయడం వల్ల పరిష్కారం లభించదు. అలాగే అన్ని రకాల ప్రభుత్వ సేవలు, పథకాల గురించి అడిగి తెలుసుకోవచ్చు.

    పౌరుడు ఫిర్యాదు చేసేటప్పుడు తమ పేరు, అధార్ నంబర్‌ను వంటి ప్రాథమిక సమచారాన్ని అందించాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ప్రభుత్వం
    తాజా వార్తలు

    తాజా

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం

    ఆంధ్రప్రదేశ్

    టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు తెలంగాణ

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    ప్రభుత్వం

    సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4% పెంచనున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఆర్ బి ఐ
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ఆర్ బి ఐ
    ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఉత్తర్‌ప్రదేశ్: వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి  ఉత్తర్‌ప్రదేశ్
    హైదరాబాద్ జూపార్కు టికెట్ ధరల పెంపు హైదరాబాద్
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  విజయనగరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025