NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jai Shankar: పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్‌
    తదుపరి వార్తా కథనం
    Jai Shankar: పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్‌
    పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్‌

    Jai Shankar: పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 29, 2024
    10:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌ భారత్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్‌ తీవ్రంగా ప్రతిస్పందించారు.

    ఐరాస జనరల్‌ అసెంబ్లీ 79వ సెషన్‌లో ఆయన మట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రయోగంగా ఉపయోగిస్తున్న పాకిస్థాన్‌ దానికి తగిన పరిణామాలు తప్పక ఎదుర్కొంటుందని హెచ్చరించారు.

    పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాద విధానం ఎప్పటికీ విజయవంతం కాదని, కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల వల్ల వెనుకబడి ఉంటాయని జై శంకర్ పేర్కొన్నారు.

    పాకిస్థాన్‌ తమ వినాశకరమైన చర్యల వల్లే ఆర్థికంగా క్షీణించిందని, ఈ దుశ్చర్యలు కేవలం ఆ దేశానికే కాదని, పొరుగు దేశాలకు కూడా ఇబ్బందులు తెచ్చిపెడతాయని జై శంకర్‌ పేర్కొన్నారు.

    Details

    పాలస్తీనా ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు

    పాకిస్థాన్‌ గత వేదికల్లో చేసిన కొన్ని వాదనలను కూడా ఆయన ఖండించారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ స్పష్టమైన వైఖరిని చాటుకోవడం అత్యవసరమని చెప్పారు.

    పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల వాటికి తగ్గ పరిణామాలు తప్పక ఎదురవుతాయని ఆయన హితవు పలికారు.

    పాక్‌ ప్రధానమంత్రి షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ఐరాసలో తన ప్రసంగంలో జమ్ము-కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే.

    ఆర్టికల్‌ 370 రద్దుపై భారత్‌ చర్యలను తప్పుబడుతూ, వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

    జమ్ము-కశ్మీర్‌ ప్రజలు కూడా పాలస్తీనా ప్రజల మాదిరిగానే స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్
    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర  ఉత్తరాఖండ్
    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ
    MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు ముంబయి ఇండియన్స్

    భారతదేశం

    Heatwave: తీవ్రమైన హీట్‌వేవ్‌తో పోరాడుతున్న భారతదేశం.. 40,000 హీట్‌స్ట్రోక్ కేసులు నమోదు  భారతదేశం
    Indian Army and Navy: తొలి సారిగా నేవీ, ఆర్మీ సర్వీస్ చీఫ్‌లుగా ఇద్దరు సహవిద్యార్థులు  భారతదేశం
    New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు  భారతదేశం
    NSA: డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులుగా టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్ నియామకం  భారతదేశం

    పాకిస్థాన్

    Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    Pakistan: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ  తాజా వార్తలు
    Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ ఎన్నిక.. రెండోసారి వరించిన పదవి ప్రధాన మంత్రి
    PCB: పాకిస్థాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరిచేందుకు రంగంలోకి ఆర్మీ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025