NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య
    కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య

    రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 16, 2023
    03:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్​లో మరో దారుణం జరిగింది. కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న ఓ విద్యార్థి బలవన్మరణానికి ఒడిగట్టాడు.

    తాజా ఘటనతో ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపుగా 20కిపైగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. ప్రస్తుత నెలలో నాలుగో బలవన్మరణం కావడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.

    బిహార్‌లోని గయాకు చెందిన 18 ఏళ్ల వాల్మీకి జాంగిడ్‌ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం గతేడాది కోటాలో ఓ శిక్షణ కేంద్రంలో చేరిపోయాడు.

    ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతున్న తరుణంలోనే బాధితుడు మంగళవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోటీ పరీక్షల కోచింగ్‌ సెంటర్లకు కోటా ఇప్పటికే పేరు గాంచింది.

    details

    ఈ ఏడు ఇప్పటికే 20 మందికిపైగా విద్యార్థుల మరణం

    పొరుగు రాష్ట్రాల నుంచే కాక, ఉత్తరాది పలు రాష్ట్రాల నుంచి వేలాది విద్యార్థులు ఏటా ఇక్కడ శిక్షణ తీసుకుంటారు. 2023లో సుమారు 2.5 లక్షల మంది ఉక్కడ శిక్షణ పొందుతున్నట్లు అంచనా.

    ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది 15 మంది విద్యార్థులు చనిపోగా ఈ ఏడు ఆ సంఖ్య 20కి చేరడం ఆందోళనకరం.

    గతంలోనూ పదుల సంఖ్యలో ఆత్మహత్యలు జరిగిన దాఖలాలున్నాయి. ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

    ఆత్మహత్యలను నిరోధించేందుకు రాజస్థాన్ సర్కారు చర్యలు తీసుకుంటున్నా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు కోటాలోని విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లును అందుబాటులోకి తెచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    భారతదేశం
    విద్యార్థులు
    ఆత్మహత్య

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రాజస్థాన్

    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్ ఆర్మీ

    భారతదేశం

    ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?  రక్షణ
    ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా  అమెరికా
    భారత్‌లో గత 15ఏళ్లలో 41.5కోట్ల మంది పేదరికాన్ని జయించారు: ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి
    వివేకానంద, రామకృష్ణ పరమహంసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సన్యాసిపై ఇస్కాన్ నిషేధం  ఇస్కాన్

    విద్యార్థులు

    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యా శాఖ మంత్రి
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ

    ఆత్మహత్య

    ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం  ముంబై
    కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025