NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం,చట్టవిరుద్ధం: సమన్లపై అరవింద్ కేజ్రీవాల్
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం,చట్టవిరుద్ధం: సమన్లపై అరవింద్ కేజ్రీవాల్
    ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం,చట్టవిరుద్ధం: సమన్లపై అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం,చట్టవిరుద్ధం: సమన్లపై అరవింద్ కేజ్రీవాల్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 21, 2023
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.

    దర్యాప్తు సంస్థకు ఇచ్చిన సమాధానంలో, కేజ్రీవాల్ తన జీవితాన్ని పారదర్శకత,నిజాయితీతో గడిపారని, దాచడానికి ఏమీ లేదని అన్నారు.

    కేజ్రీవాల్ ని గురువారం ఈడీ విచారణకు పిలిచింది. అయితే ఆయన 10 రోజుల పాటు విపస్సనా ధ్యాన సెషన్‌కు వెళ్లినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

    మొదటగా ఈడీ కేజ్రీవాల్ ను నవంబర్ 2న తన ముందు హాజరుకావాలని కోరింది. కానీ ఆయన విచారణకు హాజరుకాకుండా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.

    Details 

    పబ్లిక్ డొమైన్‌లో అరవింద్ కేజ్రీవాల్ విపాసన సెషన్ 

    ఆమ్ ఆద్మీ పార్టీ లాయర్లు నోటీసును అధ్యయనం చేస్తున్నారని,తదనంతరం "చట్టపరంగా సరైన" చర్యలు తీసుకుంటామని పార్టీ వర్గాలు చెప్పారు.

    అరవింద్ కేజ్రీవాల్ విపాసన సెషన్ ముందే షెడ్యూల్ చేయబడిందని దీనికి సంబంధించి సమాచారం పబ్లిక్ డొమైన్‌లో ఉందని వారు చెప్పారు.

    ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిసెంబర్ 19న విపాసన సెషన్ కు వెళతారని అందరికీ తెలుసు. ఆయన క్రమం తప్పకుండా ఈ మెడిటేషన్ కోర్సుకు వెళుతుంటారు. ఇది ముందుగా నిర్ణయించిన ,ప్రకటించిన ప్రణాళికని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Amaravati: అమరావతిలో గూగుల్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం  అమరావతి
    Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం? ఎలాన్ మస్క్
    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    అరవింద్ కేజ్రీవాల్

    నూతన సీఎస్‌గా పీకే సింగ్‌ను నియమించిన దిల్లీ ప్రభుత్వం; కేంద్రానికి ప్రతిపాదనలు  దిల్లీ
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  దిల్లీ
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    మనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025