NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Pakistan: కశ్మీర్‌లో దాయాది ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే.. పాకిస్థాన్‌కు భారత్‌ మరోసారి వార్నింగ్ 
    తదుపరి వార్తా కథనం
    India-Pakistan: కశ్మీర్‌లో దాయాది ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే.. పాకిస్థాన్‌కు భారత్‌ మరోసారి వార్నింగ్ 
    కశ్మీర్‌లో దాయాది ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే.. పాకిస్థాన్‌కు భారత్‌ మరోసారి వార్నింగ్

    India-Pakistan: కశ్మీర్‌లో దాయాది ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే.. పాకిస్థాన్‌కు భారత్‌ మరోసారి వార్నింగ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 25, 2025
    08:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దూషించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.

    జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir)పై అనవసరమైన ప్రస్తావన తీసుకురావడంపై న్యూఢిల్లీ తీవ్రంగా స్పందించింది.

    ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్‌ అంతర్భాగమేనని స్పష్టంగా తెలియజేసింది. అంతేగాక, పాకిస్థాన్‌ (Pakistan) చట్టవ్యతిరేకంగా ఆక్రమించిన కశ్మీర్‌ భూభాగాలను వెంటనే ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.

    వివరాలు 

    పాక్‌ చేసిన ఆరోపణలను ఖండించిన పర్వతనేని హరీశ్‌

    ఐక్యరాజ్యసమితి (United Nations)లో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా పాక్‌ ప్రతినిధి సయ్యద్‌ తారిఖ్‌ ఫతేమీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.

    దానిపై భారత్‌ కఠినంగా స్పందించింది. పాక్‌ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

    పాకిస్థాన్‌ అనవసరమైన అంశాలను లాగుతోందని మండిపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు మెట్రో రైలు
    Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం .. గూగుల్
    Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం చంద్రబాబు నాయుడు
    350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి  ఉత్తర్‌ప్రదేశ్

    జమ్ముకశ్మీర్

    Terror Attack: కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్
    Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..!  ఎన్ఐఏ
    J&K: జమ్ముకశ్మీర్'లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు సైనికులకు గాయలు  భారతదేశం
    Kulgam: జమ్ముకశ్మీర్ లో ఆర్మీ వాహనం బోల్తా.. ఒక సైనికుడు మృతి.. తొమ్మది మందికి గాయాలు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025