NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్తకు భారత్ సమన్లు
    తదుపరి వార్తా కథనం
    India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్తకు భారత్ సమన్లు
    పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్తకు భారత్ సమన్లు

    India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్తకు భారత్ సమన్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    08:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.

    పాశవికంగా అమాయక పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాకిస్థాన్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నవారిని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది.

    దీనితో పాటు ఆ దేశంతో ఉన్న దౌత్య సంబంధాల పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

    వివరాలు 

    'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటిస్తూ అధికారిక నోటీసు

    ఈ పరిణామాల నేపథ్యంలో దిల్లీలోని పాకిస్థాన్ దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం తాజా సమన్లు జారీ చేసింది.

    బుధవారం అర్ధరాత్రి తర్వాత, పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌కు ఈ సమన్లు పంపినట్టు సమాచారం.

    ఆయనను వ్యక్తిగతంగా పిలిపించి, పాకిస్థాన్ మిలిటరీ దౌత్యవేత్తలను 'పర్సోనా నాన్ గ్రాటా'గా (అయిష్ట వ్యక్తులుగా) ప్రకటిస్తూ అధికారిక నోటీసు అందించామని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.

    ఈ ప్రకారంగా, ఆ దౌత్యవేత్తలు ఏకంగా వారం రోజుల వ్యవధిలోగా భారత్‌ను విడిచి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    కేంద్ర ప్రభుత్వం

    Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో బీమా కవరేజీ పెంపు.. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవైపై కేంద్రం దృష్టి! బడ్జెట్
    Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు  నందమూరి బాలకృష్ణ
    NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు ఆంధ్రప్రదేశ్
    Railway: 2027 నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025