NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SCO Meeting: పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన.. ప్రధానితో విందుకు ఆహ్వానం
    తదుపరి వార్తా కథనం
    SCO Meeting: పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన.. ప్రధానితో విందుకు ఆహ్వానం
    పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన.. ప్రధానితో విందుకు ఆహ్వానం

    SCO Meeting: పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన.. ప్రధానితో విందుకు ఆహ్వానం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 14, 2024
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ పాకిస్థాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆయన రెండు రోజుల పాటు జరిగే షాంఘై సహకార సంఘం వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు.

    ఈ సందర్భంగా పాక్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ఇచ్చే డిన్నర్‌ వేడుకలో జైశంకర్‌ పాల్గొనే అవకాశం ఉంది.

    ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. జైశంకర్‌ మంగళవారం ఇస్లామాబాద్‌ చేరుకుని, అక్కడ 24 గంటల కన్నా తక్కువ సమయం గడపనున్నారు.

    ఈ సమావేశానికి చైనా, రష్యా ప్రధానులు కూడా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా చైనా ప్రధాని ఇప్పటికే ఇస్లామాబాద్‌ చేరుకున్నారు.

    Details

    9ఏళ్ల తర్వాత మొదటిసారి

    ఈ ఏడాది ఎస్‌సీవో సదస్సు పాకిస్థాన్‌ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత్‌ కూడా ఆహ్వానం అందుకుంది.

    అయితే, పాకిస్థాన్‌తో ఎటువంటి ద్వైపాక్షిక చర్చలు జరగవని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా పాకిస్థాన్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

    2015 డిసెంబర్‌లో, నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ అఫ్గాన్‌పై నిర్వహించిన ఓ సదస్సు సందర్భంలో పాకిస్థాన్‌ను సందర్శించారు.

    9 సంవత్సరాల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    భారతదేశం

    Pixel smartphones: భారత్‌లో తయారైన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను యూరప్‌లో విక్రయించనున్న గూగుల్ గూగుల్
    IRS Officer : మహిళగా మారిన IRS అధికారి అనుకతిర్ సూర్య ఎవరు?  భారతదేశం
    UPSC: యుపిఎస్ సి చైర్‌పర్సన్ మనోజ్ సోనీ రాజీనామా.. 5సంవత్సరాల తర్వాత ముగియనున్న పదవీకాలం  భారతదేశం
    China investments in India : భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు ప్రణాళికలు చైనా

    పాకిస్థాన్

    Pakistan: పాకిస్థాన్‌లోని రెండో అతిపెద్ద నావికా స్థావరంపై ఉగ్రదాడి.. నలుగురు ఉగ్రవాదులు హతం  అంతర్జాతీయం
    Pakistan: ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనా పౌరులు సహా 6 మంది మృతి అంతర్జాతీయం
    Pakistan: పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?  క్రీడలు
    Pakistan-Baluchistan-Terrorist attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు...11మంది హత్య ఉగ్రవాదులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025