NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు
    తదుపరి వార్తా కథనం
    పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు
    ఆన్లైన్లో పెళ్లి చేసుకున్న ఇండో పాక్ వధువరులు

    పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 06, 2023
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ అమ్మాయి, భారత అబ్బాయి శనివారం ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో అమీనా, అర్బాజ్ ఖాన్ జంట పెళ్లి పీటలెక్కింది.

    అయితే వీరి వివాహం భారత్‌లోనే జరగాల్సి ఉంది. కానీ వధువు అమీనాకు భారత్ వచ్చేందుకు వీసా దొరకలేదు. దీంతో ఎవరి దేశాల్లో వారు ఉండిపోయారు. ఈ క్రమంలోనే వివాహాన్ని వర్చువల్ పద్ధతిలో జరిపించారు.

    అయితే వీరి వివాహం ఇరు కుటుంబాల ఇష్టపూర్వకంగానే జరిగినట్లు వరుడు వెల్లడించారు. పాక్‌లోని తమ బంధువులే ఈ సంబంధాన్ని కుదిర్చినట్లు అర్బాజ్ ఖాన్ చెప్పుకొచ్చారు.

    భారత్ -పాక్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నందున వివాహం ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి వచ్చిందని ఖాన్ అన్నారు.

    details

    వీసా వచ్చాక మరోసారి ఇండియాలో పెళ్లి

    త్వరలోనే అమీనాకు వీసా వస్తుందని, ఆ తర్వాత ఇండియాలో మరోసారి వివాహం చేసుకుంటామని అర్భజ్ ఖాన్ స్పష్టం చేశారు.

    ఈ మధ్యే పాక్ సీమా హైదర్, ఇండియాకు చెందిన సచిన్ మీనా దంపతులుగా మారారు. మరోవైపు అంజు, నస్రుల్లాలు సైతం అంతర్జాతీయ సరిహద్దులను చెరిపేసుకుని తమ ప్రేమను సార్థకం చేసుకున్నారు.

    ఇప్పుడు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్ వివాహం పాక్ యువతి అమీనాతో జరిగింది.

    గతకొంత కాలంగా ఇండో- పాక్ మ్యారేజ్ రిలేషన్స్ ఇటీవలే బాగా పాపులర్ అవుతున్నాయి.

    ఇండియా, పాకిస్థాన్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ప్రజల మధ్య మాత్రం బలమైన బంధాలు పెనవేసుకుంటున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    పాకిస్థాన్
    రాజస్థాన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్

    పాకిస్థాన్

    ఫ్రెంచ్ అధికారిణి చేతిలో గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ పై నెటిజన్ల ఫైర్ ప్రధాన మంత్రి
    పీసీబీకి భారీ షాకిచ్చిన ఐసీసీ.. అహ్మబాద్‌లోనే భారత్-పాక్ మ్యాచ్ టీమిండియా
    పాకిస్థానీ స్టార్ స్నూకర్ ఆటగాడు మాజిల్ అలీ ఆత్మహత్య ప్రపంచం
    పాకిస్థాన్‌కు భారీ ఊరట.. 3 బిలియన్‌ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్‌ గ్రీన్ సిగ్నల్ ఐఎంఎఫ్

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025