NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhya Pradesh: ఇండోర్‌లో 21 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి
    తదుపరి వార్తా కథనం
    Madhya Pradesh: ఇండోర్‌లో 21 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి
    Madhya Pradesh: ఇండోర్‌లో 21 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి

    Madhya Pradesh: ఇండోర్‌లో 21 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి

    వ్రాసిన వారు Stalin
    May 19, 2024
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని తన హాస్టల్ గదిలో 21 ఏళ్ల విద్యార్థి పునీత్ దూబే శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

    స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం, దూబే, రంజిత్ సింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం B.Sc.చదువుతున్నాడు.

    దాంతో పాటు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

    అయితే తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కళ్లకు గంతలు కట్టుకుని, చీర, మహిళల అలంకరణలో కనిపించాడు.

    Details

    కొనసాగుతున్న విచారణ 

    పునీత్ దూబే అనుమానాస్పద మృతిపై విచారణ జరుగుతోందని స్థానిక పోలీసులు తెలిపారు.

    అతని మృతదేహానికి సమీపంలో నేలపై రక్తపు మడుగు కనిపించింది. దీంతో పోలీసులు దూబే మరణాన్ని ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

    అతని గది నుండి దుర్వాసన వెలువడుతున్నట్లు ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారు.

    మూడు రోజుల అనంతరం అనుమానాస్పద స్ధితిలో పునీత్ దూబే మృతదేహం కనుగొన్నారు.

    ఉదయపురా నివాసి , స్థానిక రైతు నాయకుడు త్రిభువన్ కుమారుడు దూబే. తన కొడుకు చదువు కోసం రెండేళ్ల క్రితం ఇండోర్‌కు వెళ్లి , కంప్యూటర్ సైన్స్‌ చేస్తున్నాడని చెప్పారు.

    Details

    దూబే నుంచి ఇంటికి కాల్ రాకపోవడంతో ఆందోళన 

    పునీత్ దూబే ప్రతిరోజూ రాత్రి ఇంటికి ఫోన్ చేసేవాడని, గురువారం రాత్రి 10:00 గంటలకు తన తల్లితో చివరి సంభాషణ అని త్రిభువన్ వెల్లడించారు.

    కోచింగ్ సెంటర్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పునీత్ ఉండేవాడని త్రిభువన్ పోలీసులకు తెలిపాడు.

    రోజంతా పునీత్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై శుక్రవారం పోలీసులను అప్రమత్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండోర్

    తాజా

    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా

    ఇండోర్

    INDvsAUS : ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే టీమిండియా ఓడిపోయింది క్రికెట్
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్ క్రికెట్
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి మధ్యప్రదేశ్
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025