NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ
    తదుపరి వార్తా కథనం
    దేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ
    మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ

    దేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 01, 2023
    01:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

    మరోవైపు ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని విపక్షాలు ఇండియా కూటమి పేరుతో వరుస సమావేశాలను నిర్వహిస్తోంది.

    దీంతో మరోసారి జమిలి ఎన్నికలు తెరపైకి వచ్చింది.2024 మే-జూన్‌లో షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

    గురువారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్రం ప్రకటించింది.జమిలి ఎన్నికలపై శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ నేతృత్వంలో 16 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది.

    ఒకే దేశం- ఒకే ఎన్నిక పేరుతో పార్లమెంట్‌ సహా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కోవింద్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     రామ్‌నాథ్‌ కోవింద్‌ ను కలిసిన నడ్డా

    #WATCH | BJP national president JP Nadda arrives at the residence of former President Ram Nath Kovind, in Delhi.

    Centre has formed a 'One Nation, One Election' Committee under the chairmanship of former President Ram Nath Kovind. pic.twitter.com/GwwrOFa0pV

    — ANI (@ANI) September 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    ఎన్నికలు

    తాజా

    Canada: కెనడాలో విద్యాభ్యాసం ఇప్పుడు భారతీయులకు తలకుమించిన భారం.. కొత్త నిబంధనలతో స్టడీ పర్మిట్లలో భారీ కోత..! కెనడా
    Preity Zinta: పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత ఘర్షణలు.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా ! ఐపీఎల్
    Miss world 2025: శిల్పకళా వేదికగా మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలేలో 24 దేశాల అందగత్తెలు పోటీ తెలంగాణ
    Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్‌ 2లో అగ్నిప్రమాదం  వైజాగ్

    కేంద్ర ప్రభుత్వం

    డిజిటల్ మోసాలపై కేంద్రం సీరియస్.. ఓటీటీలు జర భద్రం, బెట్టింగ్ ప్రకటనలపై నిఘా ఓటిటి
    మణిపూర్‌లో ఘోరం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు మణిపూర్
    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    పెట్రోల్ ధరల్లో ఏపీ టాప్.. చమురు ధరల నివేదికను పార్లమెంట్ కు అందజేసిన కేంద్రం లోక్‌సభ

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025