NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు
    ముస్లిం విద్యార్థులపై మతపరమైన వ్యాఖ్యలు.. టీచర్ బదిలీ

    Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 03, 2023
    06:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో ఓ టీచర్ క్లాస్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్ధేశించి మతపరమైన వ్యాఖ్యలను చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.

    ఈ మేరకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.

    ఈ ఘటన శివమొగ్గ జిల్లాలోని ఓ ఉర్దూ ఇన్‌స్టిట్యూషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

    విద్యార్థులతో వాగ్వివాదం కారణంగా టీచర్ మంజులా దేవి 'పాకిస్థాన్ కు వెళ్లండి' అని చెప్పిందని విద్యార్థులు ఆరోపించారు.

    కొందరు ముస్లిం విద్యార్థులు ఆమెపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

    Details

    విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా టీచర్ పై చర్యలు

    తొమ్మిదేళ్లుగా పాఠశాలలో కన్నడ బోధించే మంజులా దేవిని ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు లభించనపప్పటికీ, విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా చర్య తీసుకున్నట్లు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి.నాగారాజు తెలిపారు.

    ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్, దిల్లీ ఘటన తర్వాత మళ్లీ కర్ణాటకలో ఇలాంటి ఘటన తాజాగా వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.

    ఇక యూపీలోని ముజఫర్ నగర్ లో ఓ ముస్లిం విద్యార్థిని తోటి పిల్లలతో టీచర్ కొట్టించారు. దిల్లీ కూడా ఓ టీచర్ విద్యార్థులను పాక్‌కు వెళ్లాలని సూచించిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    దిల్లీ

    తాజా

    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    కర్ణాటక

    కర్ణాటకలో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ట్రైనర్ విమానం  ఐఏఎఫ్
    కన్నడిగులకు సిద్ధరామయ్య సర్కార్ శుభవార్త.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కాంగ్రెస్
    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య సిద్ధరామయ్య

    దిల్లీ

    Rahul Gandhi: దిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌లో  కూరగాయల వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    Delhi services bill: లోక్‌సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా  దిల్లీ ఆర్డినెన్స్
    నేడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి   కాంగ్రెస్
    దిల్లీ-ఎన్సీఆర్‌లో వీహెచ్‌పీ-బజరంగ్ దళ్ ర్యాలీలను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025