NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే! 
    తదుపరి వార్తా కథనం
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే! 
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!

    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే! 

    వ్రాసిన వారు Stalin
    Apr 25, 2023
    12:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలోని కొచ్చిలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించారు. 10ద్వీపాలను కలిపే వాటర్ మెట్రో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లతో నడుస్తుంది.

    కేరళ సీఎం పినరయి విజయన్ 'డ్రీమ్ ప్రాజెక్ట్'గా చెప్పుకునే ఈ మెట్రోను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వాటర్ మెట్రో అందుబాటులోకి వస్తే కొచ్చి అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది.

    ఇది రవాణా, పర్యాటక రంగాల వృద్ధికి కూడా దోహదపడుతుందని అభిప్రాయపడుతోంది. వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేరళ ప్రభుత్వం, జర్మన్ ప్రమోషనల్ బ్యాంక్ కేఎఫ్‌డబ్ల్యూ నిధులు సమకూర్చాయి.

    ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టును కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ రూ. 1,137 కోట్లతో నిర్మించింది.

    మెట్రో

    రూ. 20తో టికెట్ ధరలు ప్రారంభం

    అంతేకాకుండా మెట్రో పోర్ట్ సిటీ కొచ్చిలో చుట్టుపక్కల ఉన్న 10 దీవులను కలుపుతుంది. ఎనిమిది ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లతో వాటర్ మెట్రో ప్రారంభమైంది.

    ప్రాజెక్ట్‌లో 78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మినల్స్ ఉన్నాయి. ప్రయాణికులు 'కొచ్చి వన్' కార్డును ఉపయోగించి వాటర్ మెట్రో ద్వారా ప్రయాణించవచ్చు. 'కొచ్చి వన్' యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

    రూ. 20తో టికెట్ ధరలు ప్రారంభం అవుతాయి. అదనంగా, సాధారణ ప్రయాణీకులకు వారంవారీ, నెలవారీ పాస్‌లు ఉంటాయి. మొదటి దశలో హైకోర్టు-వైపిన్ టెర్మినల్స్ నుంచి వైట్టిల-కక్కనాడ్ టెర్మినల్స్ వరకు సేవలు ప్రారంభమయ్యాయి.

    పౌరులు హైకోర్టు టెర్మినల్ నుంచి వాటర్ మెట్రో ద్వారా 20 నిమిషాల్లో వైపిన్ టెర్మినల్‌కు చేరుకోవచ్చు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేరళోలో మొదటి వందేభారత్ రైలు, వాటర్ మెట్రో అందుబాటులోకి వచ్చిందని మోదీ ప్రకటన

    Kerala | Today, Kerala got its first Vande Bharat Train while Kochi got its water metro. Various connectivity and development projects were inaugurated as well: PM Modi in Thiruvananthapuram pic.twitter.com/OKuNlCPvgt

    — ANI (@ANI) April 25, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ

    Kerala | PM Narendra Modi inaugurates various development projects in Thiruvananthapuram. pic.twitter.com/5ZpCKFJcVD

    — ANI (@ANI) April 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ
    తాజా వార్తలు

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    కేరళ

    ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు భారతదేశం
    కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? భారతదేశం
    ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి భారతదేశం
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా నరేంద్ర మోదీ

    ప్రధాన మంత్రి

    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు ప్రమాణ స్వీకారం
    ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ నరేంద్ర మోదీ
    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు ప్రధాన మంత్రి
    IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా భారతదేశం
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక

    తాజా వార్తలు

    దేశంలో కొత్తగా 11,692 మందికి కరోనా; 28 మరణాలు కరోనా కొత్త కేసులు
    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్
    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    నెల్లుట్ల సర్పంచ్‌కు జాతీయస్థాయి పురస్కారం; రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగం  జనగామ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025