NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే
    తదుపరి వార్తా కథనం
    నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే
    Maratha : మరాఠాలకు 11 వేల కుంబీ సర్టిఫికెట్లు.. ధరాశివ్‌లో కర్ఫ్యూ విధింపు

    నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 31, 2023
    11:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో మరాఠాల నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది.

    ఈ మేరకు మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరాంగే నిరవధిక నిరాహార దీక్ష శిబిరం వద్ద మంగళవారం ప్రభుత్వ ప్రతినిధి ఆయనతో చర్చలు జరుపుతారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.

    మరోవైపు ఈ అంశాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సమయం కావాలని సీఎం కోరారు.

    పాత రికార్డుల్లో 11,530 కుంబీ కుల ప్రస్తావన ఉందని, ఈ మేరకు మంగళవారం నుంచి తాజా సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు.

    ఓబీసీ కోటా కోసం మరాఠా సమాజం హింసాత్మక నిరసనల మధ్య ఈ ప్రకటన జారీ అయ్యింది.

    details

    కుంబీకి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు అందుతున్నాయి.

    వ్యవసాయంతో అనుబంధం ఉన్న కుంబిస్, మహారాష్ట్రలోని ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గం కింద వర్గీకరించబడ్డారు.

    ఈ క్రమంలోనే కుంబీకి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు అందుతున్నాయి.

    ఈ మేరకు మరాఠా కోటా సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రతిపాదిత క్యూరేటివ్ క్యూరేటివ్ పిటిషన్‌ను సమర్పించనుంది.

    ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

    మరాఠా వర్గానికి కుంబీ కుల ధృవీకరణ పత్రాలు ఎలా ఇవ్వాలనే దానిపై నివేదిక సమర్పించేందుకు గతంలో గతంలో ఏర్పాటైన జస్టిస్ సందీప్ షిండే (రిటైర్డ్) కమిటీ మంగళవారం తన నివేదికను అందజేస్తుందన్నారు.

    దీనిపై మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ముఖ్యమంత్రి

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    మహారాష్ట్ర

    NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు  శరద్ పవార్
    NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్  శరద్ పవార్
    కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఏకంగా రూ.7 కోట్ల ఆస్తిని సంపాదించాడు ముంబై
    ఎన్‌సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్ శరద్ పవార్

    ముఖ్యమంత్రి

    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ తమిళనాడు
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  ఆంధ్రప్రదేశ్
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025