NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ.. రూ. 19,850 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
    తదుపరి వార్తా కథనం
    PM Modi: నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ.. రూ. 19,850 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
    PM Modi: నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ.. రూ. 19,850 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

    PM Modi: నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ.. రూ. 19,850 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 02, 2024
    09:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు.

    దక్షిణాది ప్రాంతాల పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

    తమిళనాడులో మోదీ రూ. 19,850 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.

    తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల నిర్మించిన టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

    1100 కోట్లకు పైగా వ్యయంతో ఈ కొత్త టెర్మినల్ ను నిర్మించారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, కొత్త రెండు-స్థాయి అంతర్జాతీయ టెర్మినల్ ఏటా 44 లక్షల మంది ప్రయాణీకులకు రద్దీ సమయాల్లో సుమారు 3,500 మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది.

    Details 

    పర్యటనలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం 

    భారతీదాసన్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవం,41.4 కి.మీ పొడవైన సేలం-మాగ్నసైట్ జంక్షన్-ఓమలూరు-మెట్టూరు డ్యామ్ సెక్షన్ రెట్టింపుతో సహా పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

    ఇదే కాకుండా ప్రధాని పర్యటనలో భాగంగా ఐదు రోడ్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

    తన పర్యటనకు ముందు, ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోని అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. మోదీ తన పర్యటన వివరాలను X లో పోస్ట్ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మోదీ  చేసిన ట్వీట్ 

    Over the next two days, I will be attending various programmes in Tamil Nadu, Lakshadweep and Kerala. The programmes will begin from Tiruchirappalli in Tamil Nadu, where I will address the Convocation Ceremony of the Bharathidasan University. The new terminal building of the…

    — Narendra Modi (@narendramodi) January 1, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Shilpa shirodkar: కొవిడ్‌ బారిన పడిన బాలీవుడ్‌ నటి శిల్పా శిరోద్కర్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు  బాలీవుడ్
    HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా? హరిహర వీరమల్లు
    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్

    నరేంద్ర మోదీ

    Narendra modi: గ్లోబల్ సౌత్ ఏకం కావాల్సిన సమయం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పౌరుల మరణాన్ని ఖండించిన ప్రధాని మోదీ   భారతదేశం
    Modi on deepfake: అతిపెద్ద సవాల్గా డీప్‌ఫేక్‌ వీడియోలు.. గర్బా వీడియోపై ప్రధాని మోదీ భారతదేశం
    World Cup final: నేడే టీమిండియా vs ఆస్ట్రేలియా ఫైనల్.. పిచ్ ఎవరికి అనుకూలం?  ప్రపంచ కప్
    World Cup guest: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముఖ్య అతిథులు వీరే  ప్రపంచ కప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025