NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే 
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే 
    భారతదేశం

    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 19, 2023 | 09:46 am 1 నిమి చదవండి
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే 
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే

    జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమాకు శుక్రవారం బయలుదేరారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు మోదీ వెళ్తున్నారు. ఈ ఏడాది జీ7సమ్మిట్ జపాన్ అధ్యక్షతన హిరోషిమాలో జరుగుతోంది. మే 19నుంచి మే 21వరకు జీ7శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోదీ హిరోషిమాలో ఉంటారు. ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతతో సహా ప్రపంచ సవాళ్లపై మోదీ ప్రసంగించనున్నారు. జీ7 సమావేశంలో ప్రధానంగా అణు నిరాయుధీకరణ, ఆర్థిక స్థితిస్థాపకత, ఆర్థిక భద్రత, ప్రాంతీయ సమస్యలు, వాతావరణ మార్పు, ఇంధన భద్రత, ఆహారం, ఆరోగ్య భద్రతపై చర్చించనున్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు జీ7కూటమిలో ఉన్నాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్, యీయూ కూటమిలో భాగస్వాములు.

    జీ7 సదస్సు ఎజెండాలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంశం 

    జీ7 సదస్సులో భారత్ మే 20, మే 21తేదీలలో రెండు అధికారిక సెషన్లలో పాల్గొనే అవకాశం ఉంది. మొదటి సెషన్‌లో ఆహారం, అభివృద్ధి, ఆరోగ్యం, లింగ సమానత్వంపై దృష్టి పెడుతుంది. రెండో సెషన్ వాతావరణం, శక్తి, పర్యావరణం, 'శాంతియుత, స్థిరమైన మరియు సంపన్న ప్రపంచం' అనే అంశంపై భారత్ మాట్లాడనుంది. జీ7 శిఖరాగ్ర సమావేశానికి ముందు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా, యూకే విడివిడిగా ఆంక్షలు విధించాలని యోచిస్తున్నాయి. జీ7 సదస్సు ఎజెండాలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంశం ఉంటుందని సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఆంక్షల ద్వారా రష్యా ఆర్థిక శక్తిని దెబ్బతీయాలని, మాస్కోకు ఇతర దేశాల మద్దతును నిరోధించాలని అమెరికా భావిస్తోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    జపాన్
    రష్యా
    అమెరికా
    బ్రిటన్

    నరేంద్ర మోదీ

    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  రాహుల్ గాంధీ
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  గుజరాత్
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ పాకిస్థాన్
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  మన్ కీ బాత్

    జపాన్

    సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు  ఆస్ట్రేలియా
    జపాన్ లో భారీ భూకంపం.. పరుగుల తీసిన జనం భూకంపం
    జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం రైల్వే శాఖ మంత్రి

    రష్యా

    రష్యా ప్రతినిధిపై చేయి చేసుకున్న ఉక్రెయిన్ ఎంపీ.. జెండా లాక్కున్నాడని పిడిగుద్దులుE ఉక్రెయిన్
    సొంత నగరంపైనే రష్యా యుద్ధవిమానం దాడి; డ్యామిట్ ఎలా జరిగింది?  యుద్ధ విమానాలు
    బద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా  అగ్నిప్రమాదం
    రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం ఆటో మొబైల్

    అమెరికా

    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్
    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  ముంబై
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు హైదరాబాద్
    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం  భారతదేశం

    బ్రిటన్

    ప్రధాని అత్తను అంటే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు నమ్మలేదు: సుధా మూర్తి  రిషి సునక్
    యూకే: ముగ్గురు వ్యక్తుల DNAతో శిశువు జననం తాజా వార్తలు
    కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే!  ప్రిన్స్ హ్యారీ
    కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం తాజా వార్తలు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023