NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nagpur: 'టీ' ఆలస్యం అయ్యిందని.. శస్త్రచికిత్సను మధ్యలోనే వదిలేసిన వైద్యుడు 
    తదుపరి వార్తా కథనం
    Nagpur: 'టీ' ఆలస్యం అయ్యిందని.. శస్త్రచికిత్సను మధ్యలోనే వదిలేసిన వైద్యుడు 
    Nagpur: 'టీ' ఆలస్యం అయ్యిందని.. శస్త్రచికిత్సను మధ్యలోనే వదిలేసిన వైద్యుడు

    Nagpur: 'టీ' ఆలస్యం అయ్యిందని.. శస్త్రచికిత్సను మధ్యలోనే వదిలేసిన వైద్యుడు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 08, 2023
    09:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నాగపూర్ లోని ఒక వైద్యుడు టీ తీసుకురాలేదని స్టెరిలైజేషన్ సర్జరీ (వేసెక్టమీ)ని మధ్యలోనే వదిలేశాడు.

    దింతో అతనిపై ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. నాగపూర్ లోని మౌడా ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది మంది మహిళలను వేసెక్టమీ కోసం పిలిపించారు.

    నలుగురు మహిళలకు శస్త్రచికిత్స చేసిన తర్వాత, డాక్టర్ భాలవి ఆసుపత్రి సిబ్బందిని ఒక కప్పు టీ అడిగారు.

    టీ ఆలస్యంగా రావడంతో అసహనం వ్యక్తం చేసిన సదరు డాక్టర్ చిర్రెతుకొచ్చి ఆపరేషన్ థియేటర్ నుండి వెళ్లిపోయారు.

    Details 

    కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై చర్యలు

    ఈ సంఘటన జరిగిన సమయంలో నలుగురు మహిళలకు అనస్థీషియా ఇవ్వడంతో వారు గాఢ నిద్రలో ఉన్నారు.

    అనంతరం మహిళ కుటుంబసభ్యులు జిల్లా వైద్యాధికారిని సంప్రదించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

    ఆస్పత్రికి మరో వైద్యుడిని పిలిపించినట్టు జిల్లా మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు.

    ఈ ఘటనపై నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్యశర్మ మాట్లాడుతూ.. ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగపూర్

    తాజా

    2027 census: డిజిటల్ రూపంలో 2027 జనగణన.. జనగణన
    Boeing 787 Dreamliner: మరోసారి తెరపైకి బోయింగ్‌ విమానాల భద్రత అంశం.. డ్రీమ్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు!  బోయింగ్
    Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. ఈ ఏడాది నుంచే అందుబాటులోకి..  తెలంగాణ
    KPHB Open Plots: కేపీహెచ్‌బీలో స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదు.. గజం ధర రూ.2.98 లక్షలు హైదరాబాద్

    నాగపూర్

    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర
    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025