NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajayasabha: రాజ్యసభలో తొలిసారిగా ఎన్డీఏకు మెజారిటీ.. ఎంత మంది ఎంపీలు ఉన్నారంటే..
    తదుపరి వార్తా కథనం
    Rajayasabha: రాజ్యసభలో తొలిసారిగా ఎన్డీఏకు మెజారిటీ.. ఎంత మంది ఎంపీలు ఉన్నారంటే..
    రాజ్యసభలో తొలిసారిగా ఎన్డీఏకు మెజారిటీ.. ఎంత మంది ఎంపీలు ఉన్నారంటే..

    Rajayasabha: రాజ్యసభలో తొలిసారిగా ఎన్డీఏకు మెజారిటీ.. ఎంత మంది ఎంపీలు ఉన్నారంటే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 28, 2024
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు గుడ్ న్యూస్.. రాజ్యసభలో ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్‌ను చేరుకుంది.

    దీంతో పార్లమెంటు ఎగువ సభలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయేకి మార్గం సుగమం కానుంది.

    12 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    మొత్తం 12 స్థానాలకు గాను నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థులు 11 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది. ఆ తర్వాత ఎగువసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ మార్కును అధిగమించింది.

    రాజ్యసభలో ఎన్డీయేకు మెజారిటీ రావడం చరిత్రలో ఇదే తొలిసారి.

    వివరాలు 

    రాజ్యసభలో కొత్తగా చేరిన 12 మంది సభ్యులు ఎవరు? 

    బీజేపీ అభ్యర్థులు అస్సాం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలీ, బీహార్ నుంచి మనన్ కుమార్ మిశ్రా, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్, మహారాష్ట్ర నుంచి ధైర్యషీల్ పాటిల్, ఒడిశా నుంచి మమతా మొహంతా, రాజస్థాన్ నుంచి రవ్‌నీత్ సింగ్ బిట్టు, త్రిపుర నుంచి రాజీవ్ భట్టాచార్జీ విజయం సాధించారు.

    మహారాష్ట్ర నుంచి బీజేపీ మిత్రపక్షాల నితిన్ పాటిల్, బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు.

    తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ విజయం సాధించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్యసభ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    రాజ్యసభ

    రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి ఇండియా
    Rajya Sabha : నాకు పెళ్లెంది, కోపం రాదన్న చైర్మన్.. రాజ్యసభలో సరదా సంభాషణ మణిపూర్
    నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్‌ దిల్లీ సర్వీసెస్ బిల్లు
    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్ దిల్లీ సర్వీసెస్ బిల్లు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025