NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్
    తదుపరి వార్తా కథనం
    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్
    తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్

    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్

    వ్రాసిన వారు Stalin
    Mar 03, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్‌పై ఫైర్ అయ్యారు.

    దిల్లీ కంటే రాజ్‌భవన్ చాలా దగ్గరని, ఇక్కడికి వచ్చి బిల్లులను ఆమోదింపజేసుకోవాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

    తెలంగాణ ప్రభుత్వ సీఎస్‌గా శాంతకుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం తనను ఒక్కసారి కూడా కలవకపోడవంపై గవర్నర్ మండిపడ్డారు.

    తెలంగామ

    సెప్టెంబర్ 14, 2022 నుంచి బిల్లులు పెండింగ్‌

    గవర్నర్ తమిళిసై వద్ద సెప్టెంబర్ 14, 2022 నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన దాదాపు 10బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ఈ మేరకు సీఎస్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

    వాస్తవానికి గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య ప్రతిష్ఠంభణ నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు గవర్నర్ బహిరంగంగానే విమర్శించారు.

    బడ్జెట్ సమావేశాల తర్వాత గవర్నర్- ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన తొలగుతుందని అంతా భావించారు. కానీ పరిస్థితి మొదటికి రావడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళసై సౌందరరాజన్
    తెలంగాణ
    గవర్నర్
    సుప్రీంకోర్టు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తమిళసై సౌందరరాజన్

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
    పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి నియామకం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ప్రధాని నరేంద్ర‌‌మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా నరేంద్ర మోదీ
    ప్రతి గ్రామపంచాయతీకి రూ.10లక్షలు మంజురూ చేస్తాం: సీఎం కేసీఅర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    గవర్నర్

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! తమిళనాడు
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి తమిళనాడు
    అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    సుప్రీంకోర్టు

    పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ భారతదేశం
    పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు నరేంద్ర మోదీ
    ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025