NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్
    భారతదేశం

    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్

    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 03, 2023, 04:50 pm 1 నిమి చదవండి
    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్
    తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్

    పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్‌పై ఫైర్ అయ్యారు. దిల్లీ కంటే రాజ్‌భవన్ చాలా దగ్గరని, ఇక్కడికి వచ్చి బిల్లులను ఆమోదింపజేసుకోవాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ సీఎస్‌గా శాంతకుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం తనను ఒక్కసారి కూడా కలవకపోడవంపై గవర్నర్ మండిపడ్డారు.

    సెప్టెంబర్ 14, 2022 నుంచి బిల్లులు పెండింగ్‌

    గవర్నర్ తమిళిసై వద్ద సెప్టెంబర్ 14, 2022 నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన దాదాపు 10బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ఈ మేరకు సీఎస్ పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య ప్రతిష్ఠంభణ నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు గవర్నర్ బహిరంగంగానే విమర్శించారు. బడ్జెట్ సమావేశాల తర్వాత గవర్నర్- ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన తొలగుతుందని అంతా భావించారు. కానీ పరిస్థితి మొదటికి రావడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తెలంగాణ
    సుప్రీంకోర్టు
    గవర్నర్

    తెలంగాణ

    తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు హైదరాబాద్
    పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం తమిళసై సౌందరరాజన్
    ఐటీ నిపుణుల నియామకంలో హైదరాబాద్ నంబర్ వన్ హైదరాబాద్
    తెలంగాణ విద్యార్థులకు శుభవార్త: భారీగా డైట్ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    సుప్రీంకోర్టు

    హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించిన గౌతమ్ అదానీ అదానీ గ్రూప్
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు ప్రధాన మంత్రి
    'అదానీ-హిండెన్‌బర్గ్' వ్యవహారంపై దర్యాప్తుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు అదానీ గ్రూప్
    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్

    గవర్నర్

    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023