NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన.. ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు 
    తదుపరి వార్తా కథనం
    Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన.. ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు 
    ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు

    Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన.. ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 12, 2024
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.

    నిందితులను అబ్దుల్ మతీన్ తాహా, ముసావిర్ హుస్సేన్ షాజీబ్‌లుగా గుర్తించారు.

    బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని కేఫ్‌లో జరిగిన ఐఈడీ పేలుడులో పలువురు గాయపడ్డారు.

    ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ.. పేలుడుకు పాల్పడిన కీలక నిందితుడిగా శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన ముస్సావీర్ హుస్సేన్ షాజీబ్‌ను గుర్తించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు

    #BREAKING | Bengaluru cafe blast investigation: Big breakthrough for NIA

    NIA detains 2 suspects from West Bengal in connection with the Bengaluru cafe blast case#bengalurucafeblast #NIA #Karnataka

    Tune in here for more: https://t.co/JU7FOwLVG8 pic.twitter.com/gvkFFDVhU9

    — Republic (@republic) April 12, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్ఐఏ

    తాజా

    Supreme Court:'ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది'..తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే  సుప్రీంకోర్టు
    PM Modi: 'మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం'.. పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Gold Price Today; పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్.. బంగారం ధర ఒక్కరోజే ఎంత పెరిగిందో తెలుసా? బంగారం
    PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు పివి.సింధు

    ఎన్ఐఏ

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ముంబై
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు కర్ణాటక
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఉగ్రవాదులు
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025