NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Union Budget 2025: వికసిత భారత్‌ లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Union Budget 2025: వికసిత భారత్‌ లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా 
    వికసిత భారత్‌ లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా

    Union Budget 2025: వికసిత భారత్‌ లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 01, 2025
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

    ఈ సందర్భంగా ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆర్థిక మంత్రివర్గం ఈ బడ్జెట్‌కు ఇప్పటికే ఆమోదం తెలిపింది. నిర్మలమ్మ వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఒక రికార్డు నెలకొల్పారు.

    ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్‌ 'వికసిత భారత్‌' లక్ష్యానికి మద్దతు ఇస్తూ, భారత్‌ ఈ దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

    ఆమె ప్రసంగం ప్రారంభంలో విపక్షాల నినాదాల మధ్యే ఈ ప్రకటన చేసింది.

    Details

    1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనాలు

    ఈ బడ్జెట్‌లో ప్రధానంగా మెరుగైన అవసరాలు, ప్రణాళికపై దృష్టి పెట్టారు.

    'సబ్‌ కా వికాస్' అనే లక్ష్యంతో ఐదేళ్ల ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళిక ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనాలు అందించనున్నాయి.

    అలాగే, సున్నా శాతం పేదరికాన్ని లక్ష్యంగా తీసుకుని ఆ దిశగా కార్యాచరణ చేపడతామని చెప్పారు. 2025-26లో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 6.8 శాతం మధ్య ఉండే అంచనాను ప్రకటించారు.

    భారత్‌ ప్రస్తుతంలోని అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాలలో ఒకటిగా నిలిచిపోతుందని తెలిపారు.

    ఈ బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు సంభందించిన మార్పులు, మెరుగుదలలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు.

    Details

     భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు 

    ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థకు మరింత నిధులు సమకూర్చి వృద్ధి శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోనుంది. 70 శాతం ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు పాల్గొంటారని అంచనా వేసారు.

    మహిళల ప్రోత్సాహంతో ఈ బడ్జెట్‌ భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకునేందుకు రూపొందిస్తామని నిర్మలమ్మ తెలిపారు

    . మొత్తంగా ఈ బడ్జెట్‌ 'వికసిత భారత్‌' లక్ష్యంతో భారత్‌ను అభివృద్ధి దిశగా ముందుకు నడిపించేందుకు ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్
    బడ్జెట్‌ 2025

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    నిర్మలా సీతారామన్

    Interim Budget 2024: ఈ 'మినీ బడ్జెట్‌'లో దేశం ఏం ఆశిస్తోందో తెలుసుకుందాం  బడ్జెట్
    Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్  బడ్జెట్ 2024
    New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం  బడ్జెట్ 2024
    కేంద్ర బడ్జెట్ రూ.48 లక్షల కోట్లు.. రక్షణ రంగానికి అత్యధికం.. వ్యవసాయానికి అత్యల్ప కేటాయింపులు బడ్జెట్ 2024

    బడ్జెట్‌ 2025

    Budget 2025 : బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించనుందా? బిజినెస్
    New Income Tax Act: బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌తో భర్తీ చేస్తుందా?   బిజినెస్
    Budget : బడ్జెట్ 2025.. ఆదాయ శ్లాబ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందా?  పన్ను
    Halwa Ceremony: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025